కమలా పండుతో మెరిసిపోయే చర్మ సౌందర్యం.?
- January 08, 2024సీజనల్గా లభించే కమలా పండులో సి విటమిన్ అధికంగా వుంటుంది. అలాగే అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్.
ముఖ్యంగా షుగర్ పేషెంట్లకు కమలా పండు ఓ వరమే అని చెప్పాలి. షుగర్ని కంట్రోల్లో వుంచడంతో పాటూ, అధిక రక్తపోటును కూడా నియంత్రించడంలో కమలా పండు చాలా బాగా పని చేస్తుంది.
వృద్ధాప్య లక్షణాలను దరి చేరనీయకుండా చేస్తుంది కమలా పండు. కమలా పండులో వుండే విటమిన్లు శరీర ఛాయని మెరుగు పరచడంలో తోడ్పడుతాయ్.
ఈ పండును తొక్క తీసి అలాగే తినేయడంతో శరీరానికి కావల్సినంత ఫైబర్ అందుతుంది. అలాగే, తీసిన తొక్కని ఎండలో బాగా ఎండబెట్టి.. పొడి చేసి ముఖానికి రాసుకుంటే నేచురల్ ఫేస్ ప్యాక్లా పని చేస్తుంది. ముఖం కాంతివంతంగా మెరిసిపోతుంది. మెడపై వున్న నల్లని ఛారలు కూడా తొలగిపోతాయ్.
చెడు కొలెస్ర్టాల్ని తగ్గించడంలోనూ కమలా పండు శక్తివంతంగా పని చేస్తుంది. తద్వారా బరువు సమస్య కూడా తీరుతుంది.
తాజా వార్తలు
- ఇరాన్ తాత్యాలిక అధ్యక్షుడిగా ముఖ్బీర్..?
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- సౌత్ అల్ బతినా గవర్నరేట్లో అగ్నిప్రమాదం
- కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు
- నకిలీ వర్క్ పర్మిట్లు సేల్..ఇద్దరు అరెస్ట్
- మారిటైమ్ సేఫ్టీ నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు