నైపుణ్యం కలిగిన కార్మికులకు టెక్నికల్ పరీక్షలు తప్పనిసరి
- January 12, 2024
కువైట్: కువైట్లో నైపుణ్యం కలిగిన కార్మికులకు తప్పనిసరిగా ప్రాక్టికల్ మరియు టెక్నికల్ టెస్ట్లను నిర్వహించేందుకు పబ్లిక్ అథారిటీ ఫర్ అప్లైడ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్తో కుదిరిన అవగాహన ఒప్పందంపై పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్పవర్ (PAM) సంతకం చేసింది. కొత్త వర్క్ పర్మిట్లకే కాకుండా.. ఇప్పటికే ఉన్న వర్క్ పర్మిట్ల పునరుద్ధరణకు కూడా ఈ పరీక్ష తప్పనిసరి అని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇఖామా పునరుద్ధరణకు ముందు కార్మికులు తప్పనిసరిగా ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి. ప్రాధాన్యత ఆధారంగా వివిధ వృత్తుల కోసం దశలవారీగా పరీక్ష ప్రారంభించబడుతుంది. సంబంధిత రంగాలలో స్పెషలైజేషన్ని నిర్ధారించడానికి, అర్హత లేని కార్మికులను మార్కెట్ నుండి తొలగించడానికి కాంట్రాక్టు రంగం ప్రాథమికంగా దృష్టి పెడుతుందని అధికార వర్గాలు సూచించాయి.
తాజా వార్తలు
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు
- ఒమాన్లోని డుక్మ్ పోర్ట్ పై డ్రోన్ దాడి









