ఆసియా కప్: తొలి మహిళా రిఫరీగా జపాన్కు చెందిన యమషిత!
- January 12, 2024
దోహా : జపాన్కు చెందిన యోషిమి యమషిత.. భారత్-ఆస్ట్రేలియా మ్యాచుకు బాధ్యతలు స్వీకరించినప్పుడు పురుషుల ఆసియా కప్లో రిఫరీగా చరిత్రలో నిలిచిన మొదటి మహిళ అని ఆసియా ఫుట్బాల్ కాన్ఫెడరేషన్ గురువారం తెలిపింది. 2022 పురుషుల ప్రపంచ కప్లో నాల్గవ అధికారి అయిన యమషిత.. ఖతార్లో జరిగిన ఆసియా కప్లో ఐదుగురు మహిళా మ్యాచ్ అధికారులలో ఒకరిగా సేవలు అందిస్తున్నారు. 18వ ఎడిషన్ టోర్నీ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.
మకోటో బోజోనో మరియు నవోమి టెషిరోగి అసిస్టెంట్ రిఫరీలుగా నియమితులైన యమషిత శనివారం గ్రూప్ B ఓపెనింగ్ మ్యాచ్ కు బాధ్యతలు స్వీకరిస్తారు. 2022లో ఆసియా ఛాంపియన్స్ లీగ్లో మరియు ఒక సంవత్సరం తర్వాత జపాన్ దేశీయ J-లీగ్లో ఒక గేమ్కు పూర్తి మహిళా రిఫరీగా బాధ్యతలు చేపట్టి ఆమె చరిత్ర సృష్టించింది. 37 ఏళ్ల యమషిత గత ఏడాది ఆస్ట్రేలియా , న్యూజిలాండ్లో జరిగిన మహిళల ప్రపంచ కప్లో ప్రారంభ మ్యాచ్ కు రిపరీగా బాధ్యతలు చేపట్టి వార్తల్లో నిలిచారు.
తాజా వార్తలు
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!







