బుక్ డొనేషన్ డ్రైవ్ ప్రారంభించిన భారతీయ మహిళలు
- January 13, 2024
కువైట్: కువైట్లోని భారతీయ మహిళలు (IWIK) బుక్ డొనేషన్ డ్రైవ్ ను ప్రారంభించారు. పిల్లలలో చదివే అలవాటును ప్రోత్సహించడానికి ఈ బుక్ డొనేషన్ డ్రైవ్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పుస్తకాలను సేకరించి వాటి తిరిగి పంపిణీ చేస్తారు. తమ పుస్తకాలను విరాళంగా ఇవ్వాలనుకునే వారు ఈ డ్రైవ్లో భాగం కావచ్చని నిర్వాహకులు కోరారు. పాత పుస్తకాలు - కథ-పుస్తకాలు, నవలలు, జీకే పుస్తకాలు మొదలైన వాటిని విరాళంగా అందజేయవచ్చని తెలిపారు. విరాళంగా ఇచ్చే పుస్తకాలు మంచి స్థితిలో ఉండాలని సూచించారు. చిరిగిన పేజీలు, కవర్లు, వదులుగా బైండింగ్ ఉన్నవి, పాఠశాల పుస్తకాలు అంగీకరించబడవని చెప్పారు. పుస్తకాలను విరాళంగా ఇవ్వడానికి ఆసక్తి ఉన్నవారు జనవరి 20 లోపు వాట్పాప్(60617933)లో సంప్రదించాలని కోరారు.
తాజా వార్తలు
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!







