జనవరి 26న ఇండియన్ ఎంబసీలో గణతంత్ర దినోత్సవాలు
- January 18, 2024
కువైట్: కువైట్లోని భారత రాయబార కార్యాలయం జనవరి 26వ తేదీన ఉదయం ఎంబసీ ప్రాంగణంలో 75వ భారత గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 9:00 గంటలకు జరిగే ఈ వేడుకకు హాజరు కావాల్సిందిగా భారతీయ పౌరులందరికీ ఎంబసీ ఆహ్వానం పలికింది. భారత రాయబార కార్యాలయం https://forms.gle/SkYKgrfvGZxiBGZG8 లింక్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని భారతీయ పౌరులందరికి సూచించింది.

తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







