2023లో రోడ్డు ప్రమాదాల్లో 8 మంది మృతి, 339 మందికి గాయాలు
- January 27, 2024
దుబాయ్: దుబాయ్లో గత ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 8 మంది ప్రాణాలు కోల్పోగా, రన్ ఓవర్ ప్రమాదాల్లో 339 మంది గాయపడ్డారని దుబాయ్ పోలీసులు శుక్రవారం తెలిపారు. దుబాయ్ పోలీస్లోని జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ మేజర్ జనరల్ సైఫ్ ముహైర్ అల్ మజ్రోయి మాట్లాడుతూ.. 2023లో మొత్తం 320 ట్రాఫిక్ ప్రమాదాలు నమోదు కాగా.. ఎనిమిది మంది మరణించారని, 339 మంది గాయాలు అయినట్లు తెలిపారు. వివిధ ప్రాంతాల్లో జాయ్వాకింగ్ లేదా రోడ్డు దాటిన 43,817 మంది పాదచారులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత
- ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీ దూరం..
- నెలల విరామం తర్వాత ఇరాన్–యూఏఈ మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం
- సెమీకండక్టర్–ఏఐ అవకాశాలకు తైవాన్కు ICIE ఆహ్వానం
- తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు..డీజీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు
- టాక్స్ పేయర్లు, సామాన్యులకు అలర్ట్..
- వైజాగ్ విమాన ప్రయాణాల్లో చారిత్రాత్మక మార్పు
- ఇరాన్ అంశం పై మంగళవారం దోహాలో కీలక సమావేశం: ట్రంప్
- అబుదాబిలో డ్రైవర్కు జైలు శిక్ష.. 70,000 దిర్హమ్ల ఫైన్..!!
- సౌదీ అరేబియాకు పలు గల్ఫ్, అరబ్ దేశాలు సంతాపం..!!







