గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ దురాక్రమణపై ఒమన్-సిరిమా చర్చలు
- January 31, 2024
మస్కట్: ప్రాంతీయ మరియు అంతర్జాతీయ సమస్యలపై విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ హమద్ అల్ బుసైదీ, సిరియా విదేశాంగ మంత్రి ఫైసల్ అల్ మిక్దాద్ చర్చించారు. ప్రాంతీయ వివాదాలను నివారించడం మరియు గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ దురాక్రమణను ఆపడం అత్యవసరమని ఈ సందర్భంగా ఇద్దరు మంత్రులు చెప్పారు. పాలస్తీనియన్ల బాధలను ఎత్తివేసి, స్వయం నిర్ణయాధికారం మరియు వారి స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించడంలో వారి చట్టబద్ధమైన హక్కులను కల్పించాలని ప్రపంచ దేశాలను కోరారు.
తాజా వార్తలు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!









