గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ దురాక్రమణపై ఒమన్-సిరిమా చర్చలు
- January 31, 2024
మస్కట్: ప్రాంతీయ మరియు అంతర్జాతీయ సమస్యలపై విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ హమద్ అల్ బుసైదీ, సిరియా విదేశాంగ మంత్రి ఫైసల్ అల్ మిక్దాద్ చర్చించారు. ప్రాంతీయ వివాదాలను నివారించడం మరియు గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ దురాక్రమణను ఆపడం అత్యవసరమని ఈ సందర్భంగా ఇద్దరు మంత్రులు చెప్పారు. పాలస్తీనియన్ల బాధలను ఎత్తివేసి, స్వయం నిర్ణయాధికారం మరియు వారి స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించడంలో వారి చట్టబద్ధమైన హక్కులను కల్పించాలని ప్రపంచ దేశాలను కోరారు.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత
- ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీ దూరం..
- నెలల విరామం తర్వాత ఇరాన్–యూఏఈ మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం
- సెమీకండక్టర్–ఏఐ అవకాశాలకు తైవాన్కు ICIE ఆహ్వానం
- తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు..డీజీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు







