కేరళ సీఎంను కలిసిన ప్రముఖులు
- June 01, 2016
క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్, సినీనటులు చిరంజీవి, నాగార్జున, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, నిర్మాత అల్లు అరవింద్ బుధవారం ఉదయం తిరువనంతపురంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్తో భేటీ అయ్యారు. ఫుట్బాల్ అకాడమీ ఏర్పాటుపై ముఖ్యమంత్రితో చర్చించారు. చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్ కేరళ బ్లాస్టర్స్కు సహ యజమానులుగా వ్యవహరిస్తున్నారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







