కేరళ సీఎంను కలిసిన ప్రముఖులు

- June 01, 2016 , by Maagulf
కేరళ సీఎంను కలిసిన ప్రముఖులు

 క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌, సినీనటులు చిరంజీవి, నాగార్జున, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌, నిర్మాత అల్లు అరవింద్‌ బుధవారం ఉదయం తిరువనంతపురంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో భేటీ అయ్యారు. ఫుట్‌బాల్‌ అకాడమీ ఏర్పాటుపై ముఖ్యమంత్రితో చర్చించారు. చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్‌ కేరళ బ్లాస్టర్స్‌కు సహ యజమానులుగా వ్యవహరిస్తున్నారు.
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com