కేరళ సీఎంను కలిసిన ప్రముఖులు
- June 01, 2016
క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్, సినీనటులు చిరంజీవి, నాగార్జున, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, నిర్మాత అల్లు అరవింద్ బుధవారం ఉదయం తిరువనంతపురంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్తో భేటీ అయ్యారు. ఫుట్బాల్ అకాడమీ ఏర్పాటుపై ముఖ్యమంత్రితో చర్చించారు. చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్ కేరళ బ్లాస్టర్స్కు సహ యజమానులుగా వ్యవహరిస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







