జాతీయ వేడుకలు.. అతిపెద్ద స్క్రీన్ ఏర్పాటు
- February 10, 2024
కువైట్: దేశ జాతీయ వేడుకలను పురస్కరించుకొని కువైట్ మునిసిపల్ కౌన్సిల్ భవనంపై అతిపెద్ద డిస్ప్లే స్క్రీన్ను ఏర్పాటు చేశారు. 1,200 చదరపు మీటర్ల స్క్రీన్ నయీఫ్ ప్యాలెస్ (అల్-అస్సిమా గవర్నరేట్ బిల్డింగ్) కూడలిలో దీనిని ఏర్పాటు చేశారు. ఫోన్లు, టీవీలు లేదా శాటిలైట్ ఛానెల్ల నుండి కంటెంట్ను ఎనేబుల్ చేసే (స్క్రీన్ నెట్) సిస్టమ్ ద్వారా డిస్ప్లే ఉంటుందని కువైట్ మునిసిపాలిటీ తెలిపింది.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









