చైనాలో పర్యటిస్తూన్న బాహుబలి టీమ్..

- June 01, 2016 , by Maagulf
చైనాలో పర్యటిస్తూన్న బాహుబలి టీమ్..

తెలుగు సినిమా కీర్తి ప్రతిష్టలను పతాక స్థాయికి చేర్చిన చిత్రం బాహుబలి. ఈ దేశం.. ఆ దేశం అనే తేడా లేకుండా అన్ని దేశాల్లోనూ బాహుబలి ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. రాజన్న చెక్కిన బాహుబలి త్వరలోనే చైనాలో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రాజమౌళి, నిర్మాత శోభ యార్లగడ్డ, కాస్ట్యూమ్ డిజైనర్ రమా రాజమౌళి చైనాలోని తదితర ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com