చైనాలో పర్యటిస్తూన్న బాహుబలి టీమ్..
- June 01, 2016తెలుగు సినిమా కీర్తి ప్రతిష్టలను పతాక స్థాయికి చేర్చిన చిత్రం బాహుబలి. ఈ దేశం.. ఆ దేశం అనే తేడా లేకుండా అన్ని దేశాల్లోనూ బాహుబలి ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. రాజన్న చెక్కిన బాహుబలి త్వరలోనే చైనాలో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రాజమౌళి, నిర్మాత శోభ యార్లగడ్డ, కాస్ట్యూమ్ డిజైనర్ రమా రాజమౌళి చైనాలోని తదితర ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..
- ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..
- కాలిఫోర్నియా లాంగ్ బీచ్లో కాల్పుల కలకలం
- ఉమ్ రామూల్, అల్ బర్షాలోని ఆర్టీఏ కేంద్రాలు అప్గ్రేడ్
- దుబాయ్ కు పోటెత్తుతున్న భారతీయులు..!
- సౌదీ రాజుకు HM సుల్తాన్ సంతాపం
- టాప్ 20 ప్రపంచ కార్ మార్కెట్లలో సౌదీ అరేబియా
- ఇన్వెస్ట్ స్కామ్..బౌన్స్ చెక్కు జారీ చేసిన వ్యక్తికి జైలు శిక్ష
- యూఏఈలో వేసవి ప్రారంభం వరకు వర్షాలు..!
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..