జెడ్డాలో పలువురు విదేశీ కార్మికులు అరెస్ట్
- February 13, 2024
జెడ్డా: నేషనల్ ప్రోగ్రామ్ టు కంబాట్ కమర్షియల్ కన్సీల్మెంట్ (తసత్తూరు)కి చెందిన తనిఖీ బృందాలు జెడ్డా గవర్నరేట్లోని ప్రధాన కూరగాయల మార్కెట్ మరియు ఇతర పబ్లిక్ యుటిలిటీ మార్కెట్లపై దాడులు చేశాయి. ఈ సందర్భంగా చట్టాలను ఉల్లంఘించిన పలువురిని అదుపులోకి తీసుకున్నాయి. అదే సమయంలో ఉల్లంఘనలకు పాల్పడిన సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. కూరగాయలు మరియు పండ్ల రంగంలో సౌదైజేషన్ నిబంధనలను ఉల్లంఘించిన 15 సంస్థలపై కేసులు నమోదు చేశారు. యాంటీ-కమర్షియల్ కన్సీల్మెంట్ చట్టం ప్రకారం.. నేరాలకు పాల్పడిన వారిపై ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష, SR 5 మిలియన్ వరకు జరిమానా విధించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్
- ఖతార్ లో ‘రిపోర్ట్ కాన్ఫిడెన్షియల్లీ’తో రియల్ మోసాలకు చెక్..!!
- సోహార్లో బస్సు బోల్తా..18 మందికి గాయాలు..!!
- సౌదీ అరేబియాలో హాటెస్ట్ మంత్ గా జూలై ఉండబోతుందా?
- అండర్ 16 సోషల్ మీడియా బ్యాన్..ఆస్ట్రేలియా సంచలన స్టడీ..!!
- షాపింగ్ ప్రియులకు లూలూ హైపర్మార్కెట్ కువైట్ శుభవార్త..!!
- 52 మాగ్నెట్స్ మింగిన 5 ఏళ్ల బాలుడు..డాక్టర్లు ఏమన్నారంటే?
- సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘర్షణ వీడియో..దోహాలో 25 మంది అరెస్ట్







