జెడ్డాలో పలువురు విదేశీ కార్మికులు అరెస్ట్
- February 13, 2024
జెడ్డా: నేషనల్ ప్రోగ్రామ్ టు కంబాట్ కమర్షియల్ కన్సీల్మెంట్ (తసత్తూరు)కి చెందిన తనిఖీ బృందాలు జెడ్డా గవర్నరేట్లోని ప్రధాన కూరగాయల మార్కెట్ మరియు ఇతర పబ్లిక్ యుటిలిటీ మార్కెట్లపై దాడులు చేశాయి. ఈ సందర్భంగా చట్టాలను ఉల్లంఘించిన పలువురిని అదుపులోకి తీసుకున్నాయి. అదే సమయంలో ఉల్లంఘనలకు పాల్పడిన సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. కూరగాయలు మరియు పండ్ల రంగంలో సౌదైజేషన్ నిబంధనలను ఉల్లంఘించిన 15 సంస్థలపై కేసులు నమోదు చేశారు. యాంటీ-కమర్షియల్ కన్సీల్మెంట్ చట్టం ప్రకారం.. నేరాలకు పాల్పడిన వారిపై ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష, SR 5 మిలియన్ వరకు జరిమానా విధించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్
- ఫుజైరః ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి చార్టర్ విమాన సర్వీసులు
- అత్యవసర సమయాల్లో పేరెంట్స్ బీ అలెర్ట్: ఖతార్
- మిడిల్ ఈస్ట్ కు పరిమితంగా ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్స్..!!
- కువైట్లో డ్రోన్ శకలాలు తగిలి 11 ఏళ్ల బాలిక మృతి..!!
- ఒమన్లో డ్రోన్లు, ఏరియల్ వస్తువుల పై అలెర్ట్ జారీ..!!









