గాజా పరిస్థితి పై చర్చించిన ఖతార్, ఇరాన్
- February 13, 2024
దోహా: దోహా పర్యటనలో ఉన్న ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్ఈ హొస్సేన్ అమీర్-అబ్దోల్లాహియాన్తో ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి HE షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గాజా స్ట్రిప్ మరియు ఆక్రమిత పాలస్తీనా భూభాగాలలో తాజా పరిణామాలతో పాటు ఈ ప్రాంతంలో విస్తరిస్తున్న హింసాకాండ, ప్రాంతీయ పరిణామాలపై చర్చించారు. ఇదే సమయంలో ద్వైపాక్షిక సహకార సంబంధాలు, వాటిని మెరుగుపరచడానికి మరియు అభివృద్ధి చేయడానికి మార్గాలపై సమీక్షించారు. గాజా స్ట్రిప్లో తక్షణ కాల్పుల విరమణ, పౌరుల రక్షణ మరియు స్ట్రిప్లోకి నిరంతరాయంగా మానవతా సహాయం అందించాలని ఈ సందర్భంగా ఇరుదేశాల నేతలు డిమాండ్ చేశారు.
తాజా వార్తలు
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్
- ఫుజైరః ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి చార్టర్ విమాన సర్వీసులు
- అత్యవసర సమయాల్లో పేరెంట్స్ బీ అలెర్ట్: ఖతార్
- మిడిల్ ఈస్ట్ కు పరిమితంగా ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్స్..!!
- కువైట్లో డ్రోన్ శకలాలు తగిలి 11 ఏళ్ల బాలిక మృతి..!!
- ఒమన్లో డ్రోన్లు, ఏరియల్ వస్తువుల పై అలెర్ట్ జారీ..!!
- యూఏఈలో మెడిసిన్ స్టాక్ పై ఆందోళన వద్దు..!!









