గాజా పరిస్థితి పై చర్చించిన ఖతార్, ఇరాన్
- February 13, 2024
దోహా: దోహా పర్యటనలో ఉన్న ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్ఈ హొస్సేన్ అమీర్-అబ్దోల్లాహియాన్తో ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి HE షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గాజా స్ట్రిప్ మరియు ఆక్రమిత పాలస్తీనా భూభాగాలలో తాజా పరిణామాలతో పాటు ఈ ప్రాంతంలో విస్తరిస్తున్న హింసాకాండ, ప్రాంతీయ పరిణామాలపై చర్చించారు. ఇదే సమయంలో ద్వైపాక్షిక సహకార సంబంధాలు, వాటిని మెరుగుపరచడానికి మరియు అభివృద్ధి చేయడానికి మార్గాలపై సమీక్షించారు. గాజా స్ట్రిప్లో తక్షణ కాల్పుల విరమణ, పౌరుల రక్షణ మరియు స్ట్రిప్లోకి నిరంతరాయంగా మానవతా సహాయం అందించాలని ఈ సందర్భంగా ఇరుదేశాల నేతలు డిమాండ్ చేశారు.
తాజా వార్తలు
- ఖతార్ లో ‘రిపోర్ట్ కాన్ఫిడెన్షియల్లీ’తో రియల్ మోసాలకు చెక్..!!
- సోహార్లో బస్సు బోల్తా..18 మందికి గాయాలు..!!
- సౌదీ అరేబియాలో హాటెస్ట్ మంత్ గా జూలై ఉండబోతుందా?
- అండర్ 16 సోషల్ మీడియా బ్యాన్..ఆస్ట్రేలియా సంచలన స్టడీ..!!
- షాపింగ్ ప్రియులకు లూలూ హైపర్మార్కెట్ కువైట్ శుభవార్త..!!
- 52 మాగ్నెట్స్ మింగిన 5 ఏళ్ల బాలుడు..డాక్టర్లు ఏమన్నారంటే?
- సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘర్షణ వీడియో..దోహాలో 25 మంది అరెస్ట్
- మొహర్రం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- భారత పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు.. ఇది కేవలం ప్రయాణ పత్రం మాత్రమే: విదేశాంగ శాఖ
- డెకాయ్ ఆపరేషన్లతో పోలీసుల బాగోతం బట్టబయలు: సీపీ సజ్జనార్







