భారత ప్రధానితో ఖతార్ ప్రధాని భేటీ

- February 15, 2024 , by Maagulf
భారత ప్రధానితో ఖతార్ ప్రధాని భేటీ

దోహా: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఖతార్ ప్రధాన మంత్రి మరియు విదేశాంగ మంత్రి HE షేక్ మహ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీ దోహాలో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్షించారు. ముఖ్యంగా ఇంధనం, వాణిజ్యం మరియు పెట్టుబడి రంగాలలో మద్దతు మరియు అభివృద్ధి మార్గాలపై ఇదరు దేశాల నేతలు చర్చించారు.  భారత ప్రధాని ప్రస్తుతం ఖతార్ పర్యటిస్తున్న విషయం తెలిసిందే. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com