పర్యావరణ ఉల్లంఘన.. 28 మంది ప్రవాసులపై బహిష్కరణ వేటు
- February 18, 2024
కువైట్: 2023 సంవత్సరంలో 28 మంది ప్రవాసులను వివిధ పర్యావరణ ఉల్లంఘనలకు, ప్రత్యేకంగా పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించినందుకు దేశం నుంచి బహిష్కరించినట్లు పర్యావరణ పోలీసులు వెల్లడించారు. మొత్తం 133 మంది పౌరులను కూడా పట్టుకున్నట్లు తెలిపారు. అనధికారిక ప్రవేశం, వేట లేదా క్యాంపింగ్, జంతువులను అనధికారికంగా మేపడం లేదా భద్రతా సిబ్బంది పట్ల దూకుడుతో సహా సహజ నిల్వలలోని వివిధ రకాల ఉల్లంఘనలు నమోదు అయినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







