మవసలాత్ రమదాన్ సర్వీసులు
- June 02, 2016
మవసలాత్, రోజూ రెండు ట్రిప్పుల బస్ సర్వీసుల్ని బుర్స్ సహ్వా నుంచి సోహార్ పోర్ట్ వరకు నడపాలని నిర్ణయించింది. రమదాన్ సందర్భంగా ఈ సర్వీసులను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మస్కట్ నుంచి సోహార్ మధ్య ప్రస్తుతం ఉన్న ఆరు ట్రిప్పులకు ఈ రెండు ట్రిప్పులు అదనంగా జోడై మొత్తం ఎనిమిది ట్రిప్పులకు చేరింది. బుర్స్ సహ్వా వద్ద ఉదయం 8.20 నిమిషాలకు ప్రారంభమవుతుందని, రెండో బస్ మధ్యాహ్నం 2.4 నిమిషాలకు ప్రారంభమవుతుందని అధికారులు చెప్పారు. ఒకవైపు ప్రయాణానికి టిక్కెట్ ధరను 1.6 ఒమన్ రియాల్స్గాను, రెండు వైపుల ప్రయాణానికి 2.9 ఒమన్ రియాల్స్గానూ నిర్ణయించారు. ఈ ధరలు కేవలం రమదాన్ సీజన్ వరకు మాత్రమే వర్తిస్తాయి. కొత్త సర్వీసులను ప్రయాణీకుల అవసరాల దృష్ట్యా ఏర్పాటు చేశామని వారు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







