మూతపడ్డ లండన్ టవర్ బ్రిడ్జి
- June 02, 2016
122 సంవత్సరాల చరిత్ర ఉన్న లండన్లోని టవర్ బ్రిడ్జిని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు గురువారం ప్రకటన జారీ చేశారు. లండన్లోని థేమ్స్ నదిపై ఉన్న టవర్ బ్రిడ్జి మరమ్మతుల కారణంగా మూడు నెలల పాటు మూసివేసి పనులు చేయనున్నారు. గతేడాది అక్టోబర్ నుంచే ఈ వంతెనపై భారీ వాహనాదారుల రాకపోకలను నిలిపివేశారు. కేవలం పాదచారులను, పర్యాటకులను మాత్రమే నడిచేందుకు అనుమతినిస్తున్నారు. రోజుకి దాదాపు 40 వేలమందికి పైగా ప్రజలు, 21వేల వాహనాలు ఈ వంతెనపై ప్రయాణిస్తారు. దీని మరమ్మతులు పూర్తయ్యేంత వరకు వాహనదారులు వేరే రహదారుల్లో ప్రయాణించేందుకు వీలు కల్పించామన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









