మూతపడ్డ లండన్ టవర్ బ్రిడ్జి
- June 02, 2016
122 సంవత్సరాల చరిత్ర ఉన్న లండన్లోని టవర్ బ్రిడ్జిని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు గురువారం ప్రకటన జారీ చేశారు. లండన్లోని థేమ్స్ నదిపై ఉన్న టవర్ బ్రిడ్జి మరమ్మతుల కారణంగా మూడు నెలల పాటు మూసివేసి పనులు చేయనున్నారు. గతేడాది అక్టోబర్ నుంచే ఈ వంతెనపై భారీ వాహనాదారుల రాకపోకలను నిలిపివేశారు. కేవలం పాదచారులను, పర్యాటకులను మాత్రమే నడిచేందుకు అనుమతినిస్తున్నారు. రోజుకి దాదాపు 40 వేలమందికి పైగా ప్రజలు, 21వేల వాహనాలు ఈ వంతెనపై ప్రయాణిస్తారు. దీని మరమ్మతులు పూర్తయ్యేంత వరకు వాహనదారులు వేరే రహదారుల్లో ప్రయాణించేందుకు వీలు కల్పించామన్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









