మూతపడ్డ లండన్ టవర్ బ్రిడ్జి
- June 02, 2016
122 సంవత్సరాల చరిత్ర ఉన్న లండన్లోని టవర్ బ్రిడ్జిని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు గురువారం ప్రకటన జారీ చేశారు. లండన్లోని థేమ్స్ నదిపై ఉన్న టవర్ బ్రిడ్జి మరమ్మతుల కారణంగా మూడు నెలల పాటు మూసివేసి పనులు చేయనున్నారు. గతేడాది అక్టోబర్ నుంచే ఈ వంతెనపై భారీ వాహనాదారుల రాకపోకలను నిలిపివేశారు. కేవలం పాదచారులను, పర్యాటకులను మాత్రమే నడిచేందుకు అనుమతినిస్తున్నారు. రోజుకి దాదాపు 40 వేలమందికి పైగా ప్రజలు, 21వేల వాహనాలు ఈ వంతెనపై ప్రయాణిస్తారు. దీని మరమ్మతులు పూర్తయ్యేంత వరకు వాహనదారులు వేరే రహదారుల్లో ప్రయాణించేందుకు వీలు కల్పించామన్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







