లెజండరీ సింగర్ పంకజ్ ఉదాస్ కన్నుమూత
- February 26, 2024
ముంబై: పద్మశ్రీ అవార్డు గ్రహీత లెజండరీ సింగర్ పంకజ్ ఉదాస్ (72) సోమవారం కన్నుమూశారు. గతకొంతకాలంగా పంకజ్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముంబైలోని బ్రిచ్ క్యాండి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.
కాగా, పంకజ్ ‘నామ్’, ‘సాజన్’, ‘మొహ్రా’ వంటి సినిమాల నేపథ్య గాయకుడిగా సంగీత ప్రియుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇక 1986లో విడుదలైన నామ్ సినిమాలో ‘చిట్టి ఆయూ హై చిట్టీ ఆయుహై’ పాట ఆయనకు ప్లేబ్యాక్ సింగర్గా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. పంకజ్ సోదరులు కూడా గాయకులు. పంకజ్ అన్నయ్య మన్హర్ ఉదాస్ ప్లేబ్యాక్ సింగర్గా రాణించారు. రెండో అన్న నిర్మల్ గజల్ గాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. తన సోదరుల బాటలోనే పంకజ్ కూడా ప్లేబ్యాక్ సింగర్గా బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







