2023లో రికార్డు స్థాయిలో 4 మిలియన్ల మంది పర్యాటకులు
- February 27, 2024
మస్కట్: 2023లో రికార్డు స్థాయిలో 4 మిలియన్ల మంది పర్యాటకులు ఒమన్ను సందర్శించారని హెరిటేజ్ మరియు టూరిజం మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ అజాన్ ఖాసిమ్ అల్ బుసైది తెలిపారు. వరల్డ్ ట్రావెల్ వీక్ మిడిల్ ఈస్ట్ యొక్క 3వ ఎడిషన్లో ఆయన మాట్లాడుతూ.. ఒమన్లో టూరిజం సెక్టర్ బలపడుతుందని పేర్కొన్నారు. గత సంవత్సరం, రికార్డు స్థాయిలో 4 మిలియన్ల మంది సందర్శకులు వచ్చారని తెలిపార. మినిస్ట్రీ ఆఫ్ హెరిటేజ్ అండ్ టూరిజం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరల్డ్ ట్రావెల్ వీక్ మిడిల్ ఈస్ట్ 3వ ఎడిషన్ కార్యకలాపాలు సోమవారం అల్ బస్తాన్ ప్యాలెస్ హోటల్లో ప్రారంభమయ్యాయి. "కనెక్షన్స్ లగ్జరీ మిడిల్ ఈస్ట్" పేరుతో జరిగే ఈ కార్యక్రమంలో ఒమన్ సుల్తానేట్, విదేశాల నుండి 180 కంటే ఎక్కువ కంపెనీలు పాల్గొంటున్నాయి.
తాజా వార్తలు
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్







