2023లో రికార్డు స్థాయిలో 4 మిలియన్ల మంది పర్యాటకులు
- February 27, 2024
మస్కట్: 2023లో రికార్డు స్థాయిలో 4 మిలియన్ల మంది పర్యాటకులు ఒమన్ను సందర్శించారని హెరిటేజ్ మరియు టూరిజం మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ అజాన్ ఖాసిమ్ అల్ బుసైది తెలిపారు. వరల్డ్ ట్రావెల్ వీక్ మిడిల్ ఈస్ట్ యొక్క 3వ ఎడిషన్లో ఆయన మాట్లాడుతూ.. ఒమన్లో టూరిజం సెక్టర్ బలపడుతుందని పేర్కొన్నారు. గత సంవత్సరం, రికార్డు స్థాయిలో 4 మిలియన్ల మంది సందర్శకులు వచ్చారని తెలిపార. మినిస్ట్రీ ఆఫ్ హెరిటేజ్ అండ్ టూరిజం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరల్డ్ ట్రావెల్ వీక్ మిడిల్ ఈస్ట్ 3వ ఎడిషన్ కార్యకలాపాలు సోమవారం అల్ బస్తాన్ ప్యాలెస్ హోటల్లో ప్రారంభమయ్యాయి. "కనెక్షన్స్ లగ్జరీ మిడిల్ ఈస్ట్" పేరుతో జరిగే ఈ కార్యక్రమంలో ఒమన్ సుల్తానేట్, విదేశాల నుండి 180 కంటే ఎక్కువ కంపెనీలు పాల్గొంటున్నాయి.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









