రోడ్డు ప్రమాదంలో చనిపోయిన నల్గురు నిర్వాసితులు
- June 02, 2016
కతర్ రహదారిపై ట్రాఫిక్ ప్రమాదంలో నల్గురు నిర్వాసితులు బుధవారం మరణించారు. వీరిలో ఇద్దరు కెన్యా దేశానికి చెందిన వారు కాగా, ఒకరు ఉగాండా దేశానికి చెందిన వ్యక్తి మరొకరు నేపాల్ దేశానికి చెందిన వారు. వీరంతా ప్రయాణిస్తున్న బస్సు మలుపు తిరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కాగా ఈ దుర్ఘటనలో చనిపోయిన నల్గురు వ్యక్తులు ప్రైవేటు సెక్యురిటి ఉద్యోగులని, మరో ఐదుగురు వ్యక్తులు ప్రాణాలతో తప్పించుకోన్నట్లు " మా గల్ఫ్ డాట్ కామ్ " సమాచారం అందింది.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







