రోడ్డు ప్రమాదంలో చనిపోయిన నల్గురు నిర్వాసితులు
- June 02, 2016
కతర్ రహదారిపై ట్రాఫిక్ ప్రమాదంలో నల్గురు నిర్వాసితులు బుధవారం మరణించారు. వీరిలో ఇద్దరు కెన్యా దేశానికి చెందిన వారు కాగా, ఒకరు ఉగాండా దేశానికి చెందిన వ్యక్తి మరొకరు నేపాల్ దేశానికి చెందిన వారు. వీరంతా ప్రయాణిస్తున్న బస్సు మలుపు తిరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కాగా ఈ దుర్ఘటనలో చనిపోయిన నల్గురు వ్యక్తులు ప్రైవేటు సెక్యురిటి ఉద్యోగులని, మరో ఐదుగురు వ్యక్తులు ప్రాణాలతో తప్పించుకోన్నట్లు " మా గల్ఫ్ డాట్ కామ్ " సమాచారం అందింది.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







