లేబర్ అకామడేషన్లో 11 మంది మృతి
- June 03, 2016
లేబర్ అకామడేషన్లో మంటలు చెలరేగి 11 మంది మృతి చెందగా ఈ ఘటనలో మరో 12 మంత్రి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సల్వా టూరిజం ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్న కార్మికులుగా వీరిని గుర్తించారు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఈ వివరాల్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ప్రమాద సమాచారాన్ని అందుకోగానే ఫైర్ ఫైటింగ్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుంది. సమీపంలో జనాన్ని ఖాళీ చేయించి, పరిస్థితుల్ని చక్కదిద్దారు. అగ్నికీలలు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. మృతదేహాల్ని హమాద్ హాస్పిటల్ మార్చురీకి తరలించారు. బాధితులు ఏ దేశస్తులన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు.
తాజా వార్తలు
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!







