లేబర్ అకామడేషన్లో 11 మంది మృతి
- June 03, 2016
లేబర్ అకామడేషన్లో మంటలు చెలరేగి 11 మంది మృతి చెందగా ఈ ఘటనలో మరో 12 మంత్రి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సల్వా టూరిజం ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్న కార్మికులుగా వీరిని గుర్తించారు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఈ వివరాల్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ప్రమాద సమాచారాన్ని అందుకోగానే ఫైర్ ఫైటింగ్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుంది. సమీపంలో జనాన్ని ఖాళీ చేయించి, పరిస్థితుల్ని చక్కదిద్దారు. అగ్నికీలలు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. మృతదేహాల్ని హమాద్ హాస్పిటల్ మార్చురీకి తరలించారు. బాధితులు ఏ దేశస్తులన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









