మార్చి 8 నుండి 'ఇండియా బై ది క్రీక్' ఫెస్టివల్.. ప్రవేశం ఉచితం
- March 01, 2024
దుబాయ్: భారతదేశం మరియు దుబాయ్ ఎమిరేట్ మధ్య లోతైన చారిత్రక సంబంధాలను పురస్కరించుకొని మొట్టమొదటి 'ఇండియా బై ది క్రీక్' ఫెస్టివల్ మార్చి 8-10 వరకు దుబాయ్లోని అల్ సీఫ్ పార్క్లో నిర్వహించనున్నారు. అందరికీ ఉచిత ప్రవేశం కల్పించనున్నారు. దుబాయ్ ఎకానమీ మరియు టూరిజం, కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, టీమ్వర్క్ ఆర్ట్స్, దుబాయ్ డ్యూటీ ఫ్రీ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా దుబాయ్లోని భారత కాన్సుల్ జనరల్ సతీష్ కుమార్ శివన్ మాట్లాడుతూ.. తనకు 8 నెలల క్రితమే ఇండియా బై ది క్రీక్ అనే భావన వచ్చిందన్నారు. జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ అయినా లేదా ఈజిప్ట్లోని ‘ఇండియా బై ది నైల్’ అయినా భారీ విజయాన్ని సాధించాయని గుర్తుచేశారు. మూడు రోజుల పాటు దుబాయ్ క్రీక్ ఫెస్టివల్ లో భాగంగా ఇండియా, యూఏఈ వచ్చిన కళాకారుల ప్రోగ్రామ్స్ ఉంటాయన్నారు.
తాజా వార్తలు
- మిలియన్ల మోసానికి 10 సంవత్సరాల జైలు శిక్ష..!!
- ఒమన్లో OMR 79.8 మిలియన్లకు చేరిన ఇన్సూరెన్స్ చెల్లింపులు..!!
- 11 గంటల ఆలస్యం తర్వాత జైపూర్-దుబాయ్ విమానం రద్దు..!!
- జాతీయ దినోత్సవ వేడుకలకు భద్రతా కట్టుదిట్టం..!!
- కటారాలో ప్రయాణంలో రమదాన్ ఇఫ్తార్..!!
- 40 దేశాల నుండి చికెన్, గుడ్ల దిగుమతుల పై సౌదీ నిషేధం..!!
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?









