మెట్రో, ట్రామ్ లోపల ఈ-స్కూటర్లపై నిషేధం
- March 01, 2024
దుబాయ్: ప్రయాణీకుల భద్రత కోసం మార్చి 1 నుండి మెట్రో మరియు ట్రామ్ లోపల ఇ-స్కూటర్లపై నిషేధం విధిస్తున్నట్లు దుబాయ్ ప్రకటించింది. ఈ మేరకు రోడ్లు మరియు రవాణా అథారిటీ (RTA) ట్వీట్లో పేర్కొన్నది. మరోవైపు ఉల్లంఘనలను గుర్తించేందుకు రోబోట్ నిఘాను ప్రయోగత్మకంగా మొదులుపెట్టినట్టు తెలిపింది. గత నెలలో ఎలక్ట్రిక్ స్కూటర్ నుండి పొగలు రావడంతో ఆన్పాసివ్ మెట్రో స్టేషన్లోని సేవలు దాదాపు గంటపాటు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ఈ-స్కూటర్పై వెళ్లే వారిపై ఫిర్యాదులు పెరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో నిషేధం విధించినట్లు అథారిటీ తెలిపింది. ఏప్రిల్ 2022 నుండి 63,500 పైగా ఇ-స్కూటర్ అనుమతులు జారీ చేశారు.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







