మెట్రో, ట్రామ్ లోపల ఈ-స్కూటర్లపై నిషేధం
- March 01, 2024
దుబాయ్: ప్రయాణీకుల భద్రత కోసం మార్చి 1 నుండి మెట్రో మరియు ట్రామ్ లోపల ఇ-స్కూటర్లపై నిషేధం విధిస్తున్నట్లు దుబాయ్ ప్రకటించింది. ఈ మేరకు రోడ్లు మరియు రవాణా అథారిటీ (RTA) ట్వీట్లో పేర్కొన్నది. మరోవైపు ఉల్లంఘనలను గుర్తించేందుకు రోబోట్ నిఘాను ప్రయోగత్మకంగా మొదులుపెట్టినట్టు తెలిపింది. గత నెలలో ఎలక్ట్రిక్ స్కూటర్ నుండి పొగలు రావడంతో ఆన్పాసివ్ మెట్రో స్టేషన్లోని సేవలు దాదాపు గంటపాటు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ఈ-స్కూటర్పై వెళ్లే వారిపై ఫిర్యాదులు పెరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో నిషేధం విధించినట్లు అథారిటీ తెలిపింది. ఏప్రిల్ 2022 నుండి 63,500 పైగా ఇ-స్కూటర్ అనుమతులు జారీ చేశారు.
తాజా వార్తలు
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!
- దోహాలో ఖతార్-భారత్ మధ్య ఇంధన చర్చలు..!!
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం









