మెట్రో, ట్రామ్ లోపల ఈ-స్కూటర్లపై నిషేధం
- March 01, 2024
దుబాయ్: ప్రయాణీకుల భద్రత కోసం మార్చి 1 నుండి మెట్రో మరియు ట్రామ్ లోపల ఇ-స్కూటర్లపై నిషేధం విధిస్తున్నట్లు దుబాయ్ ప్రకటించింది. ఈ మేరకు రోడ్లు మరియు రవాణా అథారిటీ (RTA) ట్వీట్లో పేర్కొన్నది. మరోవైపు ఉల్లంఘనలను గుర్తించేందుకు రోబోట్ నిఘాను ప్రయోగత్మకంగా మొదులుపెట్టినట్టు తెలిపింది. గత నెలలో ఎలక్ట్రిక్ స్కూటర్ నుండి పొగలు రావడంతో ఆన్పాసివ్ మెట్రో స్టేషన్లోని సేవలు దాదాపు గంటపాటు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ఈ-స్కూటర్పై వెళ్లే వారిపై ఫిర్యాదులు పెరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో నిషేధం విధించినట్లు అథారిటీ తెలిపింది. ఏప్రిల్ 2022 నుండి 63,500 పైగా ఇ-స్కూటర్ అనుమతులు జారీ చేశారు.
తాజా వార్తలు
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!







