9 మిలియన్లు దాటిన ట్రాఫిక్ నోటీసులు.. ప్రమాదాల్లో 296 మృతి
- March 01, 2024కువైట్: కువైట్లో ట్రాఫిక్ ఉల్లంఘన నోటీసులు తొమ్మిది మిలియన్లకు చేరుకున్నాయని, అదే సమయంలో 2023లో 296 మంది ప్రమాదాల్లో మరణించారని అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఏకీకృత గల్ఫ్ ట్రాఫిక్ వీక్ 2024లో ఈ మేరకు పేర్కొన్నారు. డైరెక్టర్ బ్రిగేడియర్ నవాఫ్ అల్-హయాన్ మాట్లాడుతూ.. స్పీడ్ పరిమితిని మించినందుకు నాలుగు మిలియన్లకు పైగా నోటీసులు, రెడ్ లైట్ దాటినందుకు 850,000 కంటే ఎక్కువ, సీట్ బెల్ట్ ధరించనందుకు 300,000 కంటే ఎక్కువ , మరియు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్లను ఉపయోగించినందుకు 185,000 కంటే ఎక్కువ నోటీసులను జారీ చేసినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు