9 మిలియన్లు దాటిన ట్రాఫిక్ నోటీసులు.. ప్రమాదాల్లో 296 మృతి
- March 01, 2024
కువైట్: కువైట్లో ట్రాఫిక్ ఉల్లంఘన నోటీసులు తొమ్మిది మిలియన్లకు చేరుకున్నాయని, అదే సమయంలో 2023లో 296 మంది ప్రమాదాల్లో మరణించారని అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఏకీకృత గల్ఫ్ ట్రాఫిక్ వీక్ 2024లో ఈ మేరకు పేర్కొన్నారు. డైరెక్టర్ బ్రిగేడియర్ నవాఫ్ అల్-హయాన్ మాట్లాడుతూ.. స్పీడ్ పరిమితిని మించినందుకు నాలుగు మిలియన్లకు పైగా నోటీసులు, రెడ్ లైట్ దాటినందుకు 850,000 కంటే ఎక్కువ, సీట్ బెల్ట్ ధరించనందుకు 300,000 కంటే ఎక్కువ , మరియు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్లను ఉపయోగించినందుకు 185,000 కంటే ఎక్కువ నోటీసులను జారీ చేసినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









