9 మిలియన్లు దాటిన ట్రాఫిక్ నోటీసులు.. ప్రమాదాల్లో 296 మృతి
- March 01, 2024
కువైట్: కువైట్లో ట్రాఫిక్ ఉల్లంఘన నోటీసులు తొమ్మిది మిలియన్లకు చేరుకున్నాయని, అదే సమయంలో 2023లో 296 మంది ప్రమాదాల్లో మరణించారని అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఏకీకృత గల్ఫ్ ట్రాఫిక్ వీక్ 2024లో ఈ మేరకు పేర్కొన్నారు. డైరెక్టర్ బ్రిగేడియర్ నవాఫ్ అల్-హయాన్ మాట్లాడుతూ.. స్పీడ్ పరిమితిని మించినందుకు నాలుగు మిలియన్లకు పైగా నోటీసులు, రెడ్ లైట్ దాటినందుకు 850,000 కంటే ఎక్కువ, సీట్ బెల్ట్ ధరించనందుకు 300,000 కంటే ఎక్కువ , మరియు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్లను ఉపయోగించినందుకు 185,000 కంటే ఎక్కువ నోటీసులను జారీ చేసినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!







