9 మిలియన్లు దాటిన ట్రాఫిక్ నోటీసులు.. ప్రమాదాల్లో 296 మృతి
- March 01, 2024
కువైట్: కువైట్లో ట్రాఫిక్ ఉల్లంఘన నోటీసులు తొమ్మిది మిలియన్లకు చేరుకున్నాయని, అదే సమయంలో 2023లో 296 మంది ప్రమాదాల్లో మరణించారని అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఏకీకృత గల్ఫ్ ట్రాఫిక్ వీక్ 2024లో ఈ మేరకు పేర్కొన్నారు. డైరెక్టర్ బ్రిగేడియర్ నవాఫ్ అల్-హయాన్ మాట్లాడుతూ.. స్పీడ్ పరిమితిని మించినందుకు నాలుగు మిలియన్లకు పైగా నోటీసులు, రెడ్ లైట్ దాటినందుకు 850,000 కంటే ఎక్కువ, సీట్ బెల్ట్ ధరించనందుకు 300,000 కంటే ఎక్కువ , మరియు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్లను ఉపయోగించినందుకు 185,000 కంటే ఎక్కువ నోటీసులను జారీ చేసినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







