అజ్మాన్లో పెరిగిన టాక్సీ ఛార్జీలు
- March 02, 2024
యూఏఈ: మార్చి నెల ఇంధన ధరలను ప్రకటించిన నేపథ్యంలో అజ్మాన్లోని ట్రాన్స్పోర్ట్ అథారిటీ కొత్త టాక్సీ ఛార్జీలను ప్రకటించింది. అజ్మాన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఈ నెలలో క్యాబ్ ఛార్జీని కిలోమీటరుకు 1.83 దిర్హామ్లుగా నిర్ణయించింది. ఫిబ్రవరిలో 1.79 దిర్హామ్ల నుండి 4-ఫిల్ పెరిగింది. ఇంధన ధరల పర్యవేక్షణ కమిటీ ఫిబ్రవరి ధరలతో పోల్చితే, మార్చిలో గ్యాసోలిన్ ధరలను లీటరుకు 15 మరియు 16 ఫిల్స్ పెంచిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ప్రాంతీయ పరిణామాలు, ద్వైపాక్షిక సహకారం పై యూఏఈ అధ్యక్షుడు–బ్రిటన్ ప్రధాని చర్చలు
- కోల్కతా పై లక్నో విజయం
- ముంబై ఎయిర్పోర్ట్లో అగ్నిప్రమాదం: టెర్మినల్-1 వద్ద టెన్షన్!
- సీజ్ఫైర్ ఒప్పందం..ఇరాన్ డిమాండ్స్, అమెరికా ప్రతిపాదనలు
- CPTOగా ప్రసన్న ప్రసాద్ నియామకం
- సీజ్ ఫైర్.. 2-3 నెలల్లో ప్రయాణికుల్లో విశ్వాసం..!!
- సౌదీ ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడులు..బహ్రెయిన్ ఫైర్..!!
- యుద్ధ విరమణ..యూఏఈ, కువైట్, బహ్రెయిన్ పై ఆగని దాడులు..!!
- 42 భవనాలు నేలమట్టం..కువైట్ మున్సిపాలిటీ ఆదేశాలు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు..సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!









