అజ్మాన్లో పెరిగిన టాక్సీ ఛార్జీలు
- March 02, 2024
యూఏఈ: మార్చి నెల ఇంధన ధరలను ప్రకటించిన నేపథ్యంలో అజ్మాన్లోని ట్రాన్స్పోర్ట్ అథారిటీ కొత్త టాక్సీ ఛార్జీలను ప్రకటించింది. అజ్మాన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఈ నెలలో క్యాబ్ ఛార్జీని కిలోమీటరుకు 1.83 దిర్హామ్లుగా నిర్ణయించింది. ఫిబ్రవరిలో 1.79 దిర్హామ్ల నుండి 4-ఫిల్ పెరిగింది. ఇంధన ధరల పర్యవేక్షణ కమిటీ ఫిబ్రవరి ధరలతో పోల్చితే, మార్చిలో గ్యాసోలిన్ ధరలను లీటరుకు 15 మరియు 16 ఫిల్స్ పెంచిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- రైల్వే అలర్ట్.. మార్చి 1 నుంచి ‘UTS’ యాప్ క్లోజ్
- ఏప్రిల్ 1 నుంచి క్రెడిట్ కార్డ్ కొత్త రూల్స్
- విద్యార్థులకు సోషల్ మీడియా నిషేధమా? ఏపీ కీలక నిర్ణయం
- తన పేరుతో సేవా సంస్థలు ఏర్పాటు పై కేటీఆర్ స్పందన
- ప్రమాదంలో గ్రామ సచివాలయాలు: పీపుల్స్ పల్స్ అధ్యయనంలో వ్యవస్థాగత వైఫల్యాలు బహిర్గతం
- అదనపు ఛార్జీలపై ఇండియన్ ఎంబసీ క్లారిటీ..!!
- ఖతార్ లో ఆకట్టుకుంటున్న త్రోబ్యాక్ ఫుడ్ ఫెస్టివల్..!!
- డీప్ఫేక్ ఆఫెన్స్ ప్రపొజల్.. అధ్యయనానికి సిఫార్సు..!!
- అత్యవసర విదేశాంగ మంత్రివర్గ సమావేశానికి OIC పిలుపు..!!
- యూఏఈలో ఈద్ అల్ ఫితర్ సెలవులు.. డేట్స్ అనౌన్స్..!!









