గాజాలో మానవతా ఎయిర్ డ్రాప్స్ ప్రారంభం-బిడెన్
- March 02, 2024
వాషింగ్టన్: ఆహారం, నీరు మరియు ఔషధాల కొరతను ఎదుర్కొంటున్న గాజాలోకి అమెరికా ఎయిర్ డ్రాప్స్ ద్వారా సహాయక సామాగ్రిని పంపిణీ చేయడం ప్రారంభిస్తుందని అధ్యక్షుడు జో బిడెన్ శుక్రవారం తెలిపారు. ఉత్తర గాజాలో ఆహార సహాయం కోసం వేచి ఉన్న 115 మందిని ఇజ్రాయెల్ దళాలు చంపిన తర్వాత అమెరికా ప్రకటన చేసింది. "ఎయిర్ డ్రాప్స్ అందించడంలో మేము మా స్నేహితులతో చేరబోతున్నాము" అని బిడెన్ వైట్ హౌస్ వద్ద విలేకరులతో అన్నారు.
తాజా వార్తలు
- ప్రమాదంలో గ్రామ సచివాలయాలు: పీపుల్స్ పల్స్ అధ్యయనంలో వ్యవస్థాగత వైఫల్యాలు బహిర్గతం
- అదనపు ఛార్జీలపై ఇండియన్ ఎంబసీ క్లారిటీ..!!
- ఖతార్ లో ఆకట్టుకుంటున్న త్రోబ్యాక్ ఫుడ్ ఫెస్టివల్..!!
- డీప్ఫేక్ ఆఫెన్స్ ప్రపొజల్.. అధ్యయనానికి సిఫార్సు..!!
- అత్యవసర విదేశాంగ మంత్రివర్గ సమావేశానికి OIC పిలుపు..!!
- యూఏఈలో ఈద్ అల్ ఫితర్ సెలవులు.. డేట్స్ అనౌన్స్..!!
- కువైట్ లో మేజర్ సెక్యూరిటీ డ్రైవ్..!!
- ప్రధాని పై ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు
- తేజస్ జెట్ ప్రమాదం పై ఎయిర్ ఫోర్స్ దర్యాప్తు ప్రారంభం
- TANA అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం









