షార్జాలో పెరిగిన బస్సుల ఛార్జీలు
- March 04, 2024
యూఏఈ: ఈ నెలలో డీజిల్ ధర 17 ఫిల్స్ పెరిగిన నేపథ్యంలో షార్జా బస్సు ఛార్జీలు కొన్ని రూట్లలో 3 దిర్హామ్ల వరకు పెరిగాయి. షార్జాలోని రోలా నుండి అల్ క్వోజ్ (బస్ రూట్ 309) మీదుగా దుబాయ్లోని మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్కు బస్సు ఛార్జీలు గత నెల Dh17 ఉండగా..మార్చిలో అవి Dh20కి చేరింది. ఇంటర్సిటీ బస్సు రూట్ 616 కూడా Dh3 వరకు పెరిగింది. తక్కువ దూరాలకు D8 గా ఉన్న ఛార్జీలు Dh10 వరకు పెరిగాయి. 112, 114, 115, 116 బస్సు రూట్ల ఛార్జీలు కూడా పెరిగాయి. మరోవైపు అజ్మాన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ మార్చి 1 నుండి ఎమిరేట్లో టాక్సీ ఛార్జీలను 4-ఫిల్ పెంచినట్లు ప్రకటించింది. అజ్మాన్ క్యాబ్ ఛార్జీ ఇప్పుడు కిలోమీటరుకు Dh1.83గా ఉంది.
తాజా వార్తలు
- కత్తులతో ఘర్షణకు పాల్పడిన యువకుల గ్యాంగ్ అరెస్ట్.. వీడియో షేర్ చేసిన వ్యక్తిపైనా చర్యలు
- IPL 2026: లక్నో సూపర్ జెయింట్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- బక్రీద్ ను శాంతియుతంగా జరుపుకోవాలి: సీపీ సుమతి
- ఒక తరం బాగుండాలనే ఆలోచన మాది: యెన్నం శ్రీనివాస్ రెడ్డి
- ప్రధాని మోదీని వైట్హౌస్కు ఆహ్వానించిన రూబియో
- స్విస్ అధ్యక్షుడికి లేఖ రాసిన ఒమన్ సుల్తాన్..!!
- ఆరోగ్య వ్యవస్థ ఫైనాన్సింగ్పై కువైట్, డబ్ల్యూహెచ్ఓ చర్చలు..!!
- బహ్రెయిన్ అత్యంత పురాతన హోటల్ పునరుద్ధరణ..!!
- ప్రపంచ ఆర్థిక, ఆహార భద్రతపై యూఏఈ హెచ్చరిక..!!
- ప్రభుత్వ సేవల సామర్థ్యంలో ఖతార్ కు టాప్ ర్యాంక్..!!









