షార్జాలో పెరిగిన బస్సుల ఛార్జీలు
- March 04, 2024
యూఏఈ: ఈ నెలలో డీజిల్ ధర 17 ఫిల్స్ పెరిగిన నేపథ్యంలో షార్జా బస్సు ఛార్జీలు కొన్ని రూట్లలో 3 దిర్హామ్ల వరకు పెరిగాయి. షార్జాలోని రోలా నుండి అల్ క్వోజ్ (బస్ రూట్ 309) మీదుగా దుబాయ్లోని మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్కు బస్సు ఛార్జీలు గత నెల Dh17 ఉండగా..మార్చిలో అవి Dh20కి చేరింది. ఇంటర్సిటీ బస్సు రూట్ 616 కూడా Dh3 వరకు పెరిగింది. తక్కువ దూరాలకు D8 గా ఉన్న ఛార్జీలు Dh10 వరకు పెరిగాయి. 112, 114, 115, 116 బస్సు రూట్ల ఛార్జీలు కూడా పెరిగాయి. మరోవైపు అజ్మాన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ మార్చి 1 నుండి ఎమిరేట్లో టాక్సీ ఛార్జీలను 4-ఫిల్ పెంచినట్లు ప్రకటించింది. అజ్మాన్ క్యాబ్ ఛార్జీ ఇప్పుడు కిలోమీటరుకు Dh1.83గా ఉంది.
తాజా వార్తలు
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్
- పిల్లలను కొట్టొద్దు..పేరెంట్స్ కు దుబాయ్ పోలీసులు సలహా..!!
- 24వేల రవాణా సంస్థలను హెచ్చరించిన TGA..!!
- టూర్ ఆఫ్ ఫ్లాండర్స్ సైక్లిస్టులకు జరిమానాలు..!!
- వదంతులను నమ్మొద్దు..ప్రజలకు క్యాబినెట్ విజ్ఞప్తి..!!
- ఖతార్ లో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు..!!









