మస్కట్ నుంచి విమానంలో బంగారం స్మగ్లింగ్.. వ్యక్తి అరెస్ట్
- March 07, 2024
మస్కట్: మస్కట్ నుంచి భారత్లోకి బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఓ భారతీయుడిని ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండియన్ కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి వద్ద నుంచి 466 గ్రాముల (నికర) బరువున్న 24KT బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. సదరు వ్యక్తి బంగారాన్ని తన ఇన్నర్ గార్మెంట్స్లో దాచిపెట్టి స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నిస్తుండగా గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?
- మహమ్మారి సమయంలో జన్మించిన పిల్లలకు అడ్మిషన్లు..!!
- గల్ఫ్ పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ యూనిట్ల పై దాడులు..!!









