మస్కట్ నుంచి విమానంలో బంగారం స్మగ్లింగ్.. వ్యక్తి అరెస్ట్
- March 07, 2024
మస్కట్: మస్కట్ నుంచి భారత్లోకి బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఓ భారతీయుడిని ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండియన్ కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి వద్ద నుంచి 466 గ్రాముల (నికర) బరువున్న 24KT బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. సదరు వ్యక్తి బంగారాన్ని తన ఇన్నర్ గార్మెంట్స్లో దాచిపెట్టి స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నిస్తుండగా గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీ వాస్తవ GDPలో 56% నాన్ ఆయిల్ సెక్టర్ దే..!!
- ఒమన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్టు..!!
- యూఏఈలో గీత దాటిన టీచర్లపై 'క్రమశిక్షణా' చర్యలు..!!
- కువైట్ ఇంటర్నెట్ మార్కెట్లో మొబైల్ రూటర్ల ఆధిపత్యం..!!
- కోస్ట్ గార్డ్ పెట్రోల్ తో ఫిషింగ్ బోట్ ఢీ..!!
- గాజాలో కాల్పుల విరమణ.. తదుపరి దశలపై కైరోలో చర్చలు..!!
- కొత్త మోసాల పై యూజర్లకు హెచ్చరిక
- ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు
- డాలస్ లో ప్రవాస భారతీయ అవగాహనా సదస్సు...







