షేక్ జాబర్ అల్-అహ్మద్ వంతెన మూసివేత
- March 07, 2024
కువైట్: కువైట్ స్పోర్ట్స్ డే కార్యక్రమాల సందర్భంగా మార్చి 9వ తేదీ (శనివారం) షేక్ జాబర్ అల్-అహ్మద్ వంతెన రెండు వైపులా తాత్కాలికంగా మూసివేయబడుతుంది. శనివారం తెల్లవారుజామున 2:00 గంటల నుండి సుబియా ప్రాంతం వైపు మరియు 7:00 నుండి కార్యకలాపాలు ముగిసే వరకు అల్-గజాలీ రోడ్ వైపు వంతెన మూసివేయబడుతుందని అధికారులు ప్రకటించారు. జనరల్ స్పోర్ట్స్ అథారిటీ మార్చి 9వ తేదీ శనివారం వంతెన వద్ద కువైట్ స్పోర్ట్స్ డే కార్యకలాపాలను నిర్వహించనుంది. ఈ సమయంలో వాహనదారులు ట్రాఫిక్ అధికారుల సూచనలను పాటించాలని , ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







