షేక్ జాబర్ అల్-అహ్మద్ వంతెన మూసివేత
- March 07, 2024
కువైట్: కువైట్ స్పోర్ట్స్ డే కార్యక్రమాల సందర్భంగా మార్చి 9వ తేదీ (శనివారం) షేక్ జాబర్ అల్-అహ్మద్ వంతెన రెండు వైపులా తాత్కాలికంగా మూసివేయబడుతుంది. శనివారం తెల్లవారుజామున 2:00 గంటల నుండి సుబియా ప్రాంతం వైపు మరియు 7:00 నుండి కార్యకలాపాలు ముగిసే వరకు అల్-గజాలీ రోడ్ వైపు వంతెన మూసివేయబడుతుందని అధికారులు ప్రకటించారు. జనరల్ స్పోర్ట్స్ అథారిటీ మార్చి 9వ తేదీ శనివారం వంతెన వద్ద కువైట్ స్పోర్ట్స్ డే కార్యకలాపాలను నిర్వహించనుంది. ఈ సమయంలో వాహనదారులు ట్రాఫిక్ అధికారుల సూచనలను పాటించాలని , ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?
- మహమ్మారి సమయంలో జన్మించిన పిల్లలకు అడ్మిషన్లు..!!
- గల్ఫ్ పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ యూనిట్ల పై దాడులు..!!









