కొత్త మోసాల పై యూజర్లకు హెచ్చరిక
- October 25, 2025
వాట్సాప్(WhatsApp Scam) యూజర్లు జాగ్రత్తగా ఉండాలని యాప్ తాజాగా హెచ్చరించింది. కొత్త రకమైన స్కామ్లో మోసగాళ్లు యూజర్ల డేటాను దొంగిలించి డబ్బు కాజేస్తున్నారు. ఈ స్కామ్ ముఖ్యంగా వాట్సాప్లో(WhatsApp Scam) నమ్మదగిన వ్యక్తుల పేరుతో సందేశాలు పంపడం ద్వారా జరిగిపోతుంది.
స్కామ్ ఇలా జరుగుతుంది:
- గుర్తు తెలియని వ్యక్తులు వాట్సాప్లో మెసేజ్ పంపుతారు.
- మెసేజ్లో ఎమర్జెన్సీ లేదా తక్షణ చర్య అవసరమని చెప్పి, బంధువుల లేదా స్నేహితుల పేర్లను వాడి users ను భయపెడతారు.
- ఆ తర్వాత లింక్ క్లిక్ చేయమని, క్రెడిట్/డెబిట్ కార్డ్ వివరాలు ఎంటర్ చేయమని, లేక డబ్బు పంపమని అడుగుతారు.
- యూజర్ ఈ సూచనలు పాటిస్తే, పూర్తి మోసం జరుగుతుంది.
జాగ్రత్తలు మరియు సురక్షితంగా ఉండే మార్గాలు
- గుర్తు తెలియని వ్యక్తులకు OTP, పాస్వర్డ్, PIN వంటి వ్యక్తిగత సమాచారం ఇవ్వవద్దు.
- వాట్సాప్లో టూ-స్టెప్ వెరిఫికేషన్ను(Two-step verification) ఎనేబుల్ చేయడం ద్వారా అకౌంట్ సురక్షితం చేయండి.
- అనుమానాస్పద మెసేజ్లను వెంటనే రిపోర్ట్ చేసి బ్లాక్ చేయండి.
- మీకు తెలిసిన వ్యక్తి అని అనిపించినా, డబ్బు అవసరమని మెసేజ్ వస్తే కాల్ చేసి నిజంగా చెక్ చేయండి.
తాజా వార్తలు
- సౌదీ వాస్తవ GDPలో 56% నాన్ ఆయిల్ సెక్టర్ దే..!!
- ఒమన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్టు..!!
- యూఏఈలో గీత దాటిన టీచర్లపై 'క్రమశిక్షణా' చర్యలు..!!
- కువైట్ ఇంటర్నెట్ మార్కెట్లో మొబైల్ రూటర్ల ఆధిపత్యం..!!
- కోస్ట్ గార్డ్ పెట్రోల్ తో ఫిషింగ్ బోట్ ఢీ..!!
- గాజాలో కాల్పుల విరమణ.. తదుపరి దశలపై కైరోలో చర్చలు..!!
- కొత్త మోసాల పై యూజర్లకు హెచ్చరిక
- ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు
- డాలస్ లో ప్రవాస భారతీయ అవగాహనా సదస్సు...







