రోడ్డు దాటుతుండగా ఢీకొన్న కారు..ఇండియన్ స్కూల్ బాలిక మృతి
- March 08, 2024
మస్కట్: గురువారం ఉదయం జరిగిన ఘోర ప్రమాదంలో ఇండియన్ స్కూల్ వాడి కబీర్ లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని సమియా తబుస్సుమ్ మృతి చెందింది. సమియా అనే బాలిక తన తల్లితో కలిసి పాఠశాల సమీపంలోని ప్రధాన రహదారిని దాటుతుండగా ఉదయం 11.30 గంటల ప్రాంతంలో వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలిక అక్కడే మరణించగా…బాలిక తల్లి ప్రాణాలతో బయటపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!
- క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు..!!
- ఇమామ్ హుస్సేన్ రక్తదాన శిబిరంలో 741 యూనిట్ల రక్తం సేకరణ..!!
- ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం..







