రోడ్డు దాటుతుండగా ఢీకొన్న కారు..ఇండియన్ స్కూల్ బాలిక మృతి

- March 08, 2024 , by Maagulf
రోడ్డు దాటుతుండగా ఢీకొన్న కారు..ఇండియన్ స్కూల్ బాలిక మృతి

 మస్కట్‌: గురువారం ఉదయం జరిగిన ఘోర ప్రమాదంలో ఇండియన్‌ స్కూల్‌ వాడి కబీర్‌ లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని సమియా తబుస్సుమ్ మృతి చెందింది. సమియా అనే బాలిక తన తల్లితో కలిసి పాఠశాల సమీపంలోని ప్రధాన రహదారిని దాటుతుండగా ఉదయం 11.30 గంటల ప్రాంతంలో వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలిక అక్కడే మరణించగా…బాలిక తల్లి ప్రాణాలతో బయటపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com