రోడ్డు దాటుతుండగా ఢీకొన్న కారు..ఇండియన్ స్కూల్ బాలిక మృతి
- March 08, 2024
మస్కట్: గురువారం ఉదయం జరిగిన ఘోర ప్రమాదంలో ఇండియన్ స్కూల్ వాడి కబీర్ లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని సమియా తబుస్సుమ్ మృతి చెందింది. సమియా అనే బాలిక తన తల్లితో కలిసి పాఠశాల సమీపంలోని ప్రధాన రహదారిని దాటుతుండగా ఉదయం 11.30 గంటల ప్రాంతంలో వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలిక అక్కడే మరణించగా…బాలిక తల్లి ప్రాణాలతో బయటపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.
తాజా వార్తలు
- సౌదీ వాస్తవ GDPలో 56% నాన్ ఆయిల్ సెక్టర్ దే..!!
- ఒమన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్టు..!!
- యూఏఈలో గీత దాటిన టీచర్లపై 'క్రమశిక్షణా' చర్యలు..!!
- కువైట్ ఇంటర్నెట్ మార్కెట్లో మొబైల్ రూటర్ల ఆధిపత్యం..!!
- కోస్ట్ గార్డ్ పెట్రోల్ తో ఫిషింగ్ బోట్ ఢీ..!!
- గాజాలో కాల్పుల విరమణ.. తదుపరి దశలపై కైరోలో చర్చలు..!!
- కొత్త మోసాల పై యూజర్లకు హెచ్చరిక
- ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు
- డాలస్ లో ప్రవాస భారతీయ అవగాహనా సదస్సు...







