అల్ దఖిలియాలో 32 మంది అరెస్ట్
- March 09, 2024
మస్కట్: ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు అల్ దఖిలియా గవర్నరేట్లో 50కి పైగా ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకుని, 32 మంది వ్యక్తులను అరెస్టు చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించారు. అల్ దఖిలియా గవర్నరేట్ పోలీస్ కమాండ్, నిజ్వా స్పెషల్ టాస్క్ పోలీస్ యూనిట్ మద్దతుతో.. ట్రాఫిక్ నియమాలు మరియు నిబంధనలను ఉల్లంఘించినందుకు, ప్రజల ప్రశాంతతకు భంగం కలిగించినందుకు.. 32 మందిని అరెస్టు చేసి, 53 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారని, నిందితులపై చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష