అల్ దఖిలియాలో 32 మంది అరెస్ట్
- March 09, 2024
మస్కట్: ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు అల్ దఖిలియా గవర్నరేట్లో 50కి పైగా ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకుని, 32 మంది వ్యక్తులను అరెస్టు చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించారు. అల్ దఖిలియా గవర్నరేట్ పోలీస్ కమాండ్, నిజ్వా స్పెషల్ టాస్క్ పోలీస్ యూనిట్ మద్దతుతో.. ట్రాఫిక్ నియమాలు మరియు నిబంధనలను ఉల్లంఘించినందుకు, ప్రజల ప్రశాంతతకు భంగం కలిగించినందుకు.. 32 మందిని అరెస్టు చేసి, 53 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారని, నిందితులపై చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు









