మహిళా దినోత్సవం..రెడ్ క్రెసెంట్ను సందర్శించిన ప్రెట్టీ తెలుగు ఉమెన్ మెంబర్స్
- March 09, 2024
దుబాయ్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఫ్లోరెన్స్ విమల ఆధ్వర్యాన ప్రెట్టీ తెలుగు ఉమెన్ టీమ్; యూఏఈ మానవతా కార్యకలాపాలు నిర్వహించే రెడ్ క్రెసెంట్ను సందర్శించారు. ఈ సంధర్భంగా 50 మంది మహిళలకు రోజువారీ నిత్యావసరాలను విరాళంగా అందజేసి రెడ్ క్రిసెంట్ వారి అభిమానాన్ని చూరగొన్నారు. ఆనంతరం కళ్యాణ్ జువెలర్స్లో కొత్త ఆభరణాల సేకరణను మోడల్ చేయడానికి మరియు చెక్అవుట్ చేయడానికి 'ప్రెట్టీ తెలుగు ఉమెన్' గ్రూపు వ్యవస్థాపకురాలు ఫ్లోరెన్స్ విమలతోపాటు కొంతమంది టీమ్ మహిళలను ఆహ్వానించారు. మహిళా దినోత్సవం 2024 సందర్భంగా ఇది మధుర జ్ఞాపకాలను నిలిపిందని ఈ సందర్భంగా ఫ్లోరెన్స్ విమల, నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు.


తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









