మహిళా దినోత్సవం..రెడ్ క్రెసెంట్ను సందర్శించిన ప్రెట్టీ తెలుగు ఉమెన్ మెంబర్స్
- March 09, 2024దుబాయ్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఫ్లోరెన్స్ విమల ఆధ్వర్యాన ప్రెట్టీ తెలుగు ఉమెన్ టీమ్; యూఏఈ మానవతా కార్యకలాపాలు నిర్వహించే రెడ్ క్రెసెంట్ను సందర్శించారు. ఈ సంధర్భంగా 50 మంది మహిళలకు రోజువారీ నిత్యావసరాలను విరాళంగా అందజేసి రెడ్ క్రిసెంట్ వారి అభిమానాన్ని చూరగొన్నారు. ఆనంతరం కళ్యాణ్ జువెలర్స్లో కొత్త ఆభరణాల సేకరణను మోడల్ చేయడానికి మరియు చెక్అవుట్ చేయడానికి 'ప్రెట్టీ తెలుగు ఉమెన్' గ్రూపు వ్యవస్థాపకురాలు ఫ్లోరెన్స్ విమలతోపాటు కొంతమంది టీమ్ మహిళలను ఆహ్వానించారు. మహిళా దినోత్సవం 2024 సందర్భంగా ఇది మధుర జ్ఞాపకాలను నిలిపిందని ఈ సందర్భంగా ఫ్లోరెన్స్ విమల, నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం