పుకార్లను నమ్మొద్దు.. తుఫాను ముప్పు ఇంకా తొలగిపోలేదు..!
- March 10, 2024
యూఏఈ: తుఫాను ముప్పు ముగిసిందన్న వార్తలను జాతీయ వాతావరణ కేంద్రం ఖండించింది. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. "ఈ వార్త నిజం కాదు. ప్రస్తుతం దేశం ఉపరితల అల్పపీడనం కారణంగా ప్రభావితమైంది. ప్రస్తుతానికి అబుదాబి మరియు దుబాయ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి " అని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ అధికారి మహా అల్ హషేమీ తెలిపారు. దేశంలోని తూర్పు మరియు దక్షిణ ప్రాంతాలలో రాత్రి సమయంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.జాతీయ వాతావరణ కేంద్రం నుండి తాజా వాతావరణ సలహాలతో జాగ్రత్తగా ఉండాలని, అప్డేట్గా ఉండాలని కోరారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష