పుకార్లను నమ్మొద్దు.. తుఫాను ముప్పు ఇంకా తొలగిపోలేదు..!
- March 10, 2024
యూఏఈ: తుఫాను ముప్పు ముగిసిందన్న వార్తలను జాతీయ వాతావరణ కేంద్రం ఖండించింది. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. "ఈ వార్త నిజం కాదు. ప్రస్తుతం దేశం ఉపరితల అల్పపీడనం కారణంగా ప్రభావితమైంది. ప్రస్తుతానికి అబుదాబి మరియు దుబాయ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి " అని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ అధికారి మహా అల్ హషేమీ తెలిపారు. దేశంలోని తూర్పు మరియు దక్షిణ ప్రాంతాలలో రాత్రి సమయంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.జాతీయ వాతావరణ కేంద్రం నుండి తాజా వాతావరణ సలహాలతో జాగ్రత్తగా ఉండాలని, అప్డేట్గా ఉండాలని కోరారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







