పుకార్లను నమ్మొద్దు.. తుఫాను ముప్పు ఇంకా తొలగిపోలేదు..!
- March 10, 2024యూఏఈ: తుఫాను ముప్పు ముగిసిందన్న వార్తలను జాతీయ వాతావరణ కేంద్రం ఖండించింది. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. "ఈ వార్త నిజం కాదు. ప్రస్తుతం దేశం ఉపరితల అల్పపీడనం కారణంగా ప్రభావితమైంది. ప్రస్తుతానికి అబుదాబి మరియు దుబాయ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి " అని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ అధికారి మహా అల్ హషేమీ తెలిపారు. దేశంలోని తూర్పు మరియు దక్షిణ ప్రాంతాలలో రాత్రి సమయంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.జాతీయ వాతావరణ కేంద్రం నుండి తాజా వాతావరణ సలహాలతో జాగ్రత్తగా ఉండాలని, అప్డేట్గా ఉండాలని కోరారు.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..