మీటర్ రీడింగ్ల ట్యాంపరింగ్.. 39 పెట్రోల్ బంకుల మూసివేత
- March 10, 2024
రియాద్: పంప్ మీటర్ రీడింగ్లను ట్యాంపరింగ్ చేస్తున్నట్లు గుర్తించిన సౌదీ అధికారులు.. వివిధ నగరాల్లోని 39 పెట్రోల్ బంకులను మూసివేయించింది. 19 గవర్నరేట్లలోని రీఫిల్లింగ్ స్టేషన్లలో వాహనదారులకు విక్రయించే పంప్డ్ ఫ్యూయల్ పరిమాణాన్ని తగ్గించే అక్రమ పరికరాలను అమర్చినట్లు అధికారులు తనిఖీల సంధర్భంగా గుర్తించారు. ఆయా సంఘటనలలో పాల్గొన్న వ్యక్తులను పబ్లిక్ ప్రాసిక్యూషన్కు పంపినట్లు.. చట్టం ప్రకారం వారిపై చట్టపరమైన విధానాలు తీసుకోనున్నట్టు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష