మీటర్ రీడింగ్ల ట్యాంపరింగ్.. 39 పెట్రోల్ బంకుల మూసివేత
- March 10, 2024
రియాద్: పంప్ మీటర్ రీడింగ్లను ట్యాంపరింగ్ చేస్తున్నట్లు గుర్తించిన సౌదీ అధికారులు.. వివిధ నగరాల్లోని 39 పెట్రోల్ బంకులను మూసివేయించింది. 19 గవర్నరేట్లలోని రీఫిల్లింగ్ స్టేషన్లలో వాహనదారులకు విక్రయించే పంప్డ్ ఫ్యూయల్ పరిమాణాన్ని తగ్గించే అక్రమ పరికరాలను అమర్చినట్లు అధికారులు తనిఖీల సంధర్భంగా గుర్తించారు. ఆయా సంఘటనలలో పాల్గొన్న వ్యక్తులను పబ్లిక్ ప్రాసిక్యూషన్కు పంపినట్లు.. చట్టం ప్రకారం వారిపై చట్టపరమైన విధానాలు తీసుకోనున్నట్టు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఇద్దరు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ సెల్స్ అరెస్ట్: ఖతార్
- 166 మిస్సైల్స్, డ్రోన్లను ధ్వంసం చేశాం: బహ్రెయిన్
- కువైట్ పై దాడులకు తెగబడ్డ ఇరాన్..!!
- కువైట్లో సైనికుల మృతి పట్ల ఒమన్ సంతాపం..!!
- దౌత్యాధికారులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన సౌదీ అరేబియా..!!
- డిస్టెన్స్ లెర్నింగ్ మార్చి 6 వరకు పొడిగించిన యూఏఈ..!!
- 1,000 కి పైగా ఇరానియన్ దాడులు: యూఏఈ
- అమెరికా కాన్సులేట్ పై డ్రోన్ అటాక్ పై దుబాయ్ క్లారిటీ..!!
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్









