మీటర్ రీడింగ్ల ట్యాంపరింగ్.. 39 పెట్రోల్ బంకుల మూసివేత
- March 10, 2024
రియాద్: పంప్ మీటర్ రీడింగ్లను ట్యాంపరింగ్ చేస్తున్నట్లు గుర్తించిన సౌదీ అధికారులు.. వివిధ నగరాల్లోని 39 పెట్రోల్ బంకులను మూసివేయించింది. 19 గవర్నరేట్లలోని రీఫిల్లింగ్ స్టేషన్లలో వాహనదారులకు విక్రయించే పంప్డ్ ఫ్యూయల్ పరిమాణాన్ని తగ్గించే అక్రమ పరికరాలను అమర్చినట్లు అధికారులు తనిఖీల సంధర్భంగా గుర్తించారు. ఆయా సంఘటనలలో పాల్గొన్న వ్యక్తులను పబ్లిక్ ప్రాసిక్యూషన్కు పంపినట్లు.. చట్టం ప్రకారం వారిపై చట్టపరమైన విధానాలు తీసుకోనున్నట్టు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- గృహ కార్మికుల నియామకంలో అప్రమత్తత అవసరం: దుబాయ్ పోలీస్
- ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగారు దుస్తి ఆకర్షణగా నిలిచిన WJMES ప్రదర్శన
- దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
- యూరో-ఆంకాలజీ చికిత్సలో ఆధునిక విధానాల పై రాష్ట్రస్థాయి వైద్య సదస్సు
- APSSDC ఆధ్వర్యంలో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్–పరిమిత సీట్లు
- ఉమ్ అల్ ఖువైన్ చాంబర్–తుంబె యూనివర్సిటీ హాస్పిటల్ మధ్య అవగాహన ఒప్పందం
- దుబాయ్ ప్రమాద బాధితుల మృతదేహాలను త్వరగా స్వస్థలాలకు పంపించాలి: ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం
- టీవీకే సర్కారు బీజేపీకి జిరాక్స్ కాపీ..
- జగిత్యాలలో జరగనున్న అఖిల భారత ముషాయిరా పోస్టర్లను ఆవిష్కరించిన డీజీపీ సీవీ ఆనంద్
- రేపు తెరుచుకోనున్న శబరిమల ఆలయం...









