మీటర్ రీడింగ్ల ట్యాంపరింగ్.. 39 పెట్రోల్ బంకుల మూసివేత
- March 10, 2024
రియాద్: పంప్ మీటర్ రీడింగ్లను ట్యాంపరింగ్ చేస్తున్నట్లు గుర్తించిన సౌదీ అధికారులు.. వివిధ నగరాల్లోని 39 పెట్రోల్ బంకులను మూసివేయించింది. 19 గవర్నరేట్లలోని రీఫిల్లింగ్ స్టేషన్లలో వాహనదారులకు విక్రయించే పంప్డ్ ఫ్యూయల్ పరిమాణాన్ని తగ్గించే అక్రమ పరికరాలను అమర్చినట్లు అధికారులు తనిఖీల సంధర్భంగా గుర్తించారు. ఆయా సంఘటనలలో పాల్గొన్న వ్యక్తులను పబ్లిక్ ప్రాసిక్యూషన్కు పంపినట్లు.. చట్టం ప్రకారం వారిపై చట్టపరమైన విధానాలు తీసుకోనున్నట్టు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







