విల్లాలో 180,000 దిర్హామ్ విలువైన వస్తువులు చోరీ

- March 14, 2024 , by Maagulf
విల్లాలో 180,000 దిర్హామ్ విలువైన వస్తువులు చోరీ

దుబాయ్: ఓ కుటుంబం సెలవులో ఉన్న సమయంలో విల్లాలోకి చొరబడిన దొంగలు 180,000 దిర్హామ్ విలువైన వస్తువులను దొంగిలించారు. ఐరీన్ సుట్టన్ తన భర్త ఆండ్రీ వెర్డియర్‌తో కలిసి తన పుట్టినరోజు సంధర్భంగా వేకేషన్స్ కు పోగా..దుబాయ్‌లోని అల్ ఫుర్జన్‌లోని వారి విల్లాలో చోరీ జరిగింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  ఆదివారం (మార్చి 9) రాత్రి 8 నుండి 9.15 గంటల మధ్య చోరీ జరిగినట్లు CCTVలో రికార్డుల ఆధారంగా పోలీసులు నిర్ధారించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com