షేక్ మహమ్మద్ సంతకంతో కూడిన రోలెక్స్..1.1 మిలియన్ దిర్హామ్లకు సేల్
- March 15, 2024
దుబాయ్: అరుదైన గడియారాలతో దుబాయ్లో RM సోథెబీస్ నిర్వహించిన ప్రారంభ వేలం $17 మిలియన్లను (Dh62 మిలియన్లు) అధిగమించింది. గడియారాలలో రోలెక్స్ డేటోనా $300,000 (Dh1.1 మిలియన్)కి అమ్ముడు పోయింది. 1978లో తయారు చేయబడిన ఈ గడియారంలో యూఏఈ కోట్ ఆఫ్ ఆర్మ్స్ మరియు ఆ సమయంలో రక్షణ మంత్రిగా పనిచేసిన యూఏఈ ఉపాధ్యక్షుడు మరియు ప్రధానమంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ యొక్క అరబిక్ సంతకం ఉన్నాయి.
దుబాయ్లో జరిగిన ప్రారంభ వేలంలో 10 గడియారాలు ఉన్నాయని సీనియర్ డైరెక్టర్ మరియు సోథెబీస్ యూఏఈ అధిపతి కటియా నౌనౌ బౌయిజ్ తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?
- మహమ్మారి సమయంలో జన్మించిన పిల్లలకు అడ్మిషన్లు..!!
- గల్ఫ్ పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ యూనిట్ల పై దాడులు..!!
- అమరావతికి చట్టబద్ధత: సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్ఆర్ఐ టీడీపీ సంబరాలు









