ఒమన్ జాతీయుడికి కొత్త జీవితాన్ని ప్రసాదించిన భారతీయుడు
- March 16, 2024
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్లోని శివపురిలో మరణించిన వ్యక్తి అవయవాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు తీసుకున్న గొప్ప నిర్ణయం.. ఒమన్కు చెందిన రోగికి కొత్త జీవితం లభించింది. 48 సంవత్సరాల వయస్సు గల రాజేష్ (పేరు మార్చబడింది), మార్చి 14న బ్రెయిన్ డెడ్గా ప్రకటించారు. రాజేష్ భార్య నళిని అతని అవయవాలను దానం చేయాలని నిర్ణయించుకుంది. సర్ గంగారామ్ హాస్పిటల్ నుండి ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసింది. ఎయిర్పోర్ట్ టార్మాక్ వద్ద వేచి ఉన్న ఒక చార్టర్డ్ విమానం రాజేష్ గుండెను చెన్నైలోని MGM ఆసుపత్రికి తరలించింది. అక్కడ ఒమన్కు చెందిన ఒక రోగికి దానిని విజయవంతంగా అమర్చారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!
- క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు..!!
- ఇమామ్ హుస్సేన్ రక్తదాన శిబిరంలో 741 యూనిట్ల రక్తం సేకరణ..!!
- ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం..







