ఒమన్ జాతీయుడికి కొత్త జీవితాన్ని ప్రసాదించిన భారతీయుడు
- March 16, 2024
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్లోని శివపురిలో మరణించిన వ్యక్తి అవయవాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు తీసుకున్న గొప్ప నిర్ణయం.. ఒమన్కు చెందిన రోగికి కొత్త జీవితం లభించింది. 48 సంవత్సరాల వయస్సు గల రాజేష్ (పేరు మార్చబడింది), మార్చి 14న బ్రెయిన్ డెడ్గా ప్రకటించారు. రాజేష్ భార్య నళిని అతని అవయవాలను దానం చేయాలని నిర్ణయించుకుంది. సర్ గంగారామ్ హాస్పిటల్ నుండి ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసింది. ఎయిర్పోర్ట్ టార్మాక్ వద్ద వేచి ఉన్న ఒక చార్టర్డ్ విమానం రాజేష్ గుండెను చెన్నైలోని MGM ఆసుపత్రికి తరలించింది. అక్కడ ఒమన్కు చెందిన ఒక రోగికి దానిని విజయవంతంగా అమర్చారు.
తాజా వార్తలు
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!









