BD83,000 విలువైన మాదక ద్రవ్యాలు స్వాధీనం
- March 16, 2024
బహ్రెయిన్: జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ క్రిమినల్ ఎవిడెన్స్ యొక్క యాంటీ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ సుమారు BD83,000 విలువ చేసే ఐదు కిలోల కంటే ఎక్కువ మాదక ద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాలను కలిగి ఉన్న వ్యక్తులను అరెస్టు చేసింది. అక్రమంగా మాదక ద్రవ్యాలు, పంపిణీపై సమాచారం అందడంతో శాఖ వేగంగా చర్యలు చేపట్టింది. కఠినమైన పరిశోధన, దర్యాప్తు కార్యకలాపాల ద్వారా అనుమానితులను గుర్తించి, అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. నార్కోటిక్ నేరాలను ఎదుర్కోవడంలో ప్రజల సహకారం యొక్క ప్రాముఖ్యతను డిపార్ట్మెంట్ వివరించింది. పౌరులు మరియు నివాసితులు ఏదైనా సమాచారాన్ని 24 గంటల్లో అందుబాటులో ఉండే హాట్లైన్ (996) ద్వారా తెలపాలని కోరింది.
తాజా వార్తలు
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!









