BD83,000 విలువైన మాదక ద్రవ్యాలు స్వాధీనం
- March 16, 2024
బహ్రెయిన్: జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ క్రిమినల్ ఎవిడెన్స్ యొక్క యాంటీ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ సుమారు BD83,000 విలువ చేసే ఐదు కిలోల కంటే ఎక్కువ మాదక ద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాలను కలిగి ఉన్న వ్యక్తులను అరెస్టు చేసింది. అక్రమంగా మాదక ద్రవ్యాలు, పంపిణీపై సమాచారం అందడంతో శాఖ వేగంగా చర్యలు చేపట్టింది. కఠినమైన పరిశోధన, దర్యాప్తు కార్యకలాపాల ద్వారా అనుమానితులను గుర్తించి, అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. నార్కోటిక్ నేరాలను ఎదుర్కోవడంలో ప్రజల సహకారం యొక్క ప్రాముఖ్యతను డిపార్ట్మెంట్ వివరించింది. పౌరులు మరియు నివాసితులు ఏదైనా సమాచారాన్ని 24 గంటల్లో అందుబాటులో ఉండే హాట్లైన్ (996) ద్వారా తెలపాలని కోరింది.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







