అల్ దఖిలియాలో వ్యవసాయ క్షేత్రంలో అగ్నిప్రమాదం
- March 20, 2024మస్కట్: అల్ దఖిలియా గవర్నరేట్లోని ఒక పొలంలో చెలరేగిన మంటలను సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సిడిఎఎ) ఆర్పివేసింది. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని పేర్కొంది. "అల్ దఖిలియా గవర్నరేట్లోని పౌర రక్షణ మరియు అంబులెన్స్ విభాగానికి చెందిన అగ్నిమాపక బృందాలు బహ్లాలోని విలాయత్లోని వ్యవసాయ, నిర్మాణ వ్యర్థాలతో కూడిన క్షేత్రంలో అగ్ని ప్రమాదంపై వెంటనే స్పందించాయి. సకాలంలో మంటలను ఆర్పివేయడంతో ప్రాణ నష్టం తప్పింది." అని CDAA ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్
- స్పామ్ కాల్స్కు ఇక గుడ్బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ