‘సుల్తాన్ ఖబూస్ బహుమతి’ని పునరుద్ధరించిన యునెస్కో
- March 22, 2024
మస్కట్: ఐక్యరాజ్యసమితి విద్యా, వైజ్ఞానిక మరియు సాంస్కృతిక సంస్థ (యునెస్కో) పర్యావరణ పరిరక్షణ కోసం యునెస్కో సుల్తాన్ ఖబూస్ బహుమతిని వచ్చే ఆరేళ్లకు పునరుద్ధరించింది. ప్రస్తుతం పారిస్లో జరుగుతున్న యునెస్కో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ 219వ సెషన్లో ఒమన్ (యునెస్కోకు శాశ్వత ప్రతినిధి బృందం ద్వారా) పాల్గొన్న సందర్భంగా దీనిని ప్రకటించారు. ఈ సమావేశాలు మార్చి 27వరకు కొనసాగనుంది. ఈ అవార్డు సంస్థ యొక్క విజ్ఞాన రంగం కార్యక్రమాలు, ప్రాధాన్యతలకు అనుగుణంగా ఉంటుందని ప్రకటించింది. అలాగే "మ్యాన్ అండ్ ది బయోస్పియర్"పై యునెస్కో ప్రోగ్రామ్ యొక్క లక్ష్యాలకు అనుగుణంగా ఉంటుంది. పర్యావరణ పరిరక్షణ రంగంలో అత్యుత్తమ విజయాలు సాధించిన లేదా విశేషమైన కార్యకలాపాలు నిర్వహించే వ్యక్తులు మరియు పార్టీలను ఈ అవార్డును అందజేయనున్నారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







