‘సుల్తాన్ ఖబూస్ బహుమతి’ని పునరుద్ధరించిన యునెస్కో
- March 22, 2024
మస్కట్: ఐక్యరాజ్యసమితి విద్యా, వైజ్ఞానిక మరియు సాంస్కృతిక సంస్థ (యునెస్కో) పర్యావరణ పరిరక్షణ కోసం యునెస్కో సుల్తాన్ ఖబూస్ బహుమతిని వచ్చే ఆరేళ్లకు పునరుద్ధరించింది. ప్రస్తుతం పారిస్లో జరుగుతున్న యునెస్కో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ 219వ సెషన్లో ఒమన్ (యునెస్కోకు శాశ్వత ప్రతినిధి బృందం ద్వారా) పాల్గొన్న సందర్భంగా దీనిని ప్రకటించారు. ఈ సమావేశాలు మార్చి 27వరకు కొనసాగనుంది. ఈ అవార్డు సంస్థ యొక్క విజ్ఞాన రంగం కార్యక్రమాలు, ప్రాధాన్యతలకు అనుగుణంగా ఉంటుందని ప్రకటించింది. అలాగే "మ్యాన్ అండ్ ది బయోస్పియర్"పై యునెస్కో ప్రోగ్రామ్ యొక్క లక్ష్యాలకు అనుగుణంగా ఉంటుంది. పర్యావరణ పరిరక్షణ రంగంలో అత్యుత్తమ విజయాలు సాధించిన లేదా విశేషమైన కార్యకలాపాలు నిర్వహించే వ్యక్తులు మరియు పార్టీలను ఈ అవార్డును అందజేయనున్నారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు