‘సుల్తాన్ ఖబూస్ బహుమతి’ని పునరుద్ధరించిన యునెస్కో
- March 22, 2024
మస్కట్: ఐక్యరాజ్యసమితి విద్యా, వైజ్ఞానిక మరియు సాంస్కృతిక సంస్థ (యునెస్కో) పర్యావరణ పరిరక్షణ కోసం యునెస్కో సుల్తాన్ ఖబూస్ బహుమతిని వచ్చే ఆరేళ్లకు పునరుద్ధరించింది. ప్రస్తుతం పారిస్లో జరుగుతున్న యునెస్కో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ 219వ సెషన్లో ఒమన్ (యునెస్కోకు శాశ్వత ప్రతినిధి బృందం ద్వారా) పాల్గొన్న సందర్భంగా దీనిని ప్రకటించారు. ఈ సమావేశాలు మార్చి 27వరకు కొనసాగనుంది. ఈ అవార్డు సంస్థ యొక్క విజ్ఞాన రంగం కార్యక్రమాలు, ప్రాధాన్యతలకు అనుగుణంగా ఉంటుందని ప్రకటించింది. అలాగే "మ్యాన్ అండ్ ది బయోస్పియర్"పై యునెస్కో ప్రోగ్రామ్ యొక్క లక్ష్యాలకు అనుగుణంగా ఉంటుంది. పర్యావరణ పరిరక్షణ రంగంలో అత్యుత్తమ విజయాలు సాధించిన లేదా విశేషమైన కార్యకలాపాలు నిర్వహించే వ్యక్తులు మరియు పార్టీలను ఈ అవార్డును అందజేయనున్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







