ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు బిగ్ షాక్..
- March 22, 2024
న్యూ ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మరో బిగ్ షాక్. కేజ్రీవాల్ కు కస్టడీ విధిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చింది. 6 రోజుల పాటు ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది కోర్టు. ఈ నెల 28వ తేదీ వరకు కస్టడీ విధించడంతో ఈడీ అధికారులు కేజ్రీవాల్ ను విచారించనున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు సీఎం కేజ్రీవాల్ ను నిన్న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సైతం ఈడీ కస్టడీలో ఉన్న విషయం విదితమే.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







