మనీ డబులింగ్ స్కామ్.. ప్రవాసి అరెస్ట్
- March 26, 2024మస్కట్: మనీ డబులింగ్ స్కామ్ పేరిట ఒక పౌరుడిని OMR 22,000 మోసం చేసినందుకు ఒక ప్రవాసిని అరెస్టు చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) తెలిపారు. "ఒక పౌరుడిని మోసం చేసినందుకు ఆఫ్రికన్ జాతీయతకు చెందిన వ్యక్తిని విచారణ మరియు నేర పరిశోధనల విభాగం అరెస్టు చేసింది. మనీ రెట్టింపు చేస్తానని క్లెయిమ్ చేసి మోసానికి పాల్పడ్డాడు. నిందితుని వద్ద నుండి OMR 22,000 మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నాం. అతనిపై చట్టపరమైన ప్రక్రియలు పూర్తయ్యాయి.ష అని వెల్లడించింది.
తాజా వార్తలు
- దుబాయ్ లో పెరిగిన టాక్సీ ఛార్జీలు..!
- 'డార్క్ స్కై పాలసీ' ప్రకటించిన అబుదాబి
- ఎజార్: రెంటర్స్ నుండి ప్రాపర్టీ హామీ తప్పనిసరి..!
- విమాన ప్రమాదాల బాధితులకు సహాయం.. ప్రమాణాలపై అంతర్జాతీయ సదస్సు
- ఈ ఏడాది అమల్లోకి GCC 'గ్రాండ్ టూర్స్ వీసా' ..!
- దుబాయ్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..!
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్