ఏప్రిల్ 1 నుండి పాఠశాలలు పునః ప్రారంభం..!
- March 26, 2024
దుబాయ్: దుబాయ్లోని ఇండియన్ స్కూల్ పాఠశాలలు ఏప్రిల్ 1 నుండి పునః ప్రారంభం కానున్నాయి. అయితే, విద్యార్థులకు ఈద్ అల్ ఫితర్ సెలవులను త్వరలో ఇవ్వనున్నారు. చంద్రుని వీక్షణ కోసం ఏప్రిల్ 9 లేదా ఏప్రిల్ 10న ఈద్ ఉండే అవకాశం ఉంది. పవిత్ర రమదాన్ మాసం తర్వాత ఈద్ను జరుపుకోవడానికి విద్యార్థులకు ఏప్రిల్లో తొమ్మిది రోజులపాటు సెలవులు ప్రకటించారు. అయితే, అంతర్జాతీయ పాఠ్యాంశ పాఠశాలల్లో చేరిన విద్యార్థులు మూడు వారాల విరామం అనంతరం ఏప్రిల్ 15న ఈద్ సెలవుల తర్వాత తరగతులు పునఃప్రారంభం అవుతాయని GEMS అవర్ ఓన్ ఇండియన్ స్కూల్ ప్రిన్సిపాల్ లలిత సురేష్ తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!







