కువైట్ సమాచార శాఖ మంత్రితో భారత రాయబారి భేటీ
- March 28, 2024కువైట్: కువైట్ సమాచార & సాంస్కృతిక శాఖ మంత్రి హెచ్.ఇ. అబ్దుల్రహ్మాన్ బడ్డా అల్-ముతైరిని కువైట్లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా కలిసారు. ఈ సందర్భంగా సాంస్కృతిక డొమైన్పై రెండు దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై రాయబారి చర్చించారు. రెండు దేశాల మధ్య ఉన్న బలమైన సంబంధాలపై సంతృప్తి వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఓటింగ్ సరళి విపరీతంగా పెరిగే అవకాశం!
- తిరిగి విధుల్లో చేరిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ క్యాబిన్ సిబ్బంది!
- తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన..
- లోక్సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: డీజీపీ రవిగుప్తా
- అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు, ఫీజు, ప్రక్రియ
- దుబాయ్లో పెట్టుబడి ద్వారా ఉద్యోగి గోల్డెన్ వీసాకు మారవచ్చా?
- బహ్రెయిన్ చేరుకున్న అరబ్ లీగ్ చీఫ్
- మోసపూరిత ప్రకటనల పై సౌదీ హెచ్చరిక
- కువైట్ అమీర్ కు వ్యతిరేకంగా పోస్టులు..పలువురికి నోటీసులు
- 250 మంది ప్రవాసులకు ఒమానీ పౌరసత్వం