రమదాన్ లో 1,115 మంది జైలు నుండి విడుదల
- April 06, 2024
మస్కట్: పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా.. ఒమన్ లాయర్స్ అసోసియేషన్ చేపట్టిన ఫక్-కుర్బా చొరవ ద్వారా ఆర్థిక బాధ్యతలను నెరవేర్చడంలో విఫలమైనందుకు నిర్బంధించబడిన మొత్తం 1,115 మంది రుణగ్రస్తులను విడుదల చేశారు. మే 2024 చివరి నాటికి మొత్తం 1,500 మంది రుణగ్రస్తులను విడుదల చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఫక్-కుర్బా ఇనిషియేటివ్ ఇన్ఛార్జ్ డాక్టర్ మహమ్మద్ ఇబ్రహీం అల్ జడ్జాలీ తెలిపారు. జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేటివ్ అఫైర్స్ కౌన్సిల్ నిర్దేశించిన షరతులకు అనుగుణంగా ఈ ప్రక్రియ జరుగుతుందని అల్ జడ్జాలీ చెప్పారు. 2012 నుండి ఈ చొరవ ద్వారా 7,000 మందికి పైగా నిర్బంధంలో ఉన్న రుణగ్రస్తులు విడుదల చేయబడ్డారని వివరించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







