రమదాన్.. 20 రోజులలో 20 మిలియన్ల మంది సందర్శన
- April 07, 2024
మదీనా: రమదాన్ 1445 AH మొదటి 20 రోజులలో ప్రవక్త మసీదులో మొత్తం 19,899,991 మంది ఆరాధకులు సందర్శించినట్లు ప్రవక్త మసీదు వ్యవహారాల సంరక్షణ కోసం జనరల్ అథారిటీ వెల్లడించింది.అందులో1,643,288 మంది వ్యక్తులు ప్రవక్త ముహమ్మద్ (PBUH) సమాధిని సందర్శించారని, అల్-రౌదా అల్-షరీఫా 655,277 మంది సందర్శించినట్లు తెలిపింది. 185,544 మంది రవాణా సేవలను వినియోగించుకున్నారు.
ఈ సేవలతో పాటు 483,560 జమ్జామ్ వాటర్ బాటిళ్లను, 649,884 బహుమతుల పంపిణీని అధికార యంత్రాంగం సులభతరం చేసింది. ఉపవాసం విరమించే వారికి 5,901,198 భోజనాలు అందించినట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!