రమదాన్.. 20 రోజులలో 20 మిలియన్ల మంది సందర్శన
- April 07, 2024
మదీనా: రమదాన్ 1445 AH మొదటి 20 రోజులలో ప్రవక్త మసీదులో మొత్తం 19,899,991 మంది ఆరాధకులు సందర్శించినట్లు ప్రవక్త మసీదు వ్యవహారాల సంరక్షణ కోసం జనరల్ అథారిటీ వెల్లడించింది.అందులో1,643,288 మంది వ్యక్తులు ప్రవక్త ముహమ్మద్ (PBUH) సమాధిని సందర్శించారని, అల్-రౌదా అల్-షరీఫా 655,277 మంది సందర్శించినట్లు తెలిపింది. 185,544 మంది రవాణా సేవలను వినియోగించుకున్నారు.
ఈ సేవలతో పాటు 483,560 జమ్జామ్ వాటర్ బాటిళ్లను, 649,884 బహుమతుల పంపిణీని అధికార యంత్రాంగం సులభతరం చేసింది. ఉపవాసం విరమించే వారికి 5,901,198 భోజనాలు అందించినట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- అల్ ఖబౌరాలో నీటమునిగి బాలుడు మృతి..!!
- 20 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు..!!
- ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!
- ఐఎమ్డి స్మార్ట్ సిటీ ఇండెక్స్లో 8 సౌదీ నగరాలు..!!
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!









