రమదాన్.. 20 రోజులలో 20 మిలియన్ల మంది సందర్శన
- April 07, 2024
మదీనా: రమదాన్ 1445 AH మొదటి 20 రోజులలో ప్రవక్త మసీదులో మొత్తం 19,899,991 మంది ఆరాధకులు సందర్శించినట్లు ప్రవక్త మసీదు వ్యవహారాల సంరక్షణ కోసం జనరల్ అథారిటీ వెల్లడించింది.అందులో1,643,288 మంది వ్యక్తులు ప్రవక్త ముహమ్మద్ (PBUH) సమాధిని సందర్శించారని, అల్-రౌదా అల్-షరీఫా 655,277 మంది సందర్శించినట్లు తెలిపింది. 185,544 మంది రవాణా సేవలను వినియోగించుకున్నారు.
ఈ సేవలతో పాటు 483,560 జమ్జామ్ వాటర్ బాటిళ్లను, 649,884 బహుమతుల పంపిణీని అధికార యంత్రాంగం సులభతరం చేసింది. ఉపవాసం విరమించే వారికి 5,901,198 భోజనాలు అందించినట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!