తొలిసారిగా విజయవాడ బస్టాండ్లో మల్లీప్లెక్స్ థియేటర్
- June 06, 2016
దేశంలో బస్టాండ్ల రూపురేఖలు మారిపోబోతున్నాయా? ప్రస్తుతం బస్టాండ్లలో టీవీలు ఏర్పాటు చేయడం, వైఫై సౌకర్యం కల్పించడం చూస్తూనే ఉన్నాం. కానీ బస్టాండ్లో థియేటర్ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది? ఈ ఆలోచనను నిజం చేసి చూపించింది ఏపీఎస్ ఆర్టీసీ. ఆంధ్రప్రదేశ్లో ప్రధాన నగరమైన విజయవాడలోని నెహ్రూ బస్టాండ్లో మల్టీప్లెక్స్ అందుబాటులోకి వచ్చింది. 'వై స్క్రీన్స్' సంస్థ దేశంలోనే తొలిసారిగా విజయవాడ బస్టాండ్లో మల్లీప్లెక్స్ థియేటర్ను ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈరోజు 'వై స్క్రీన్స్' మల్టీప్లెక్స్ థియేటర్ను ప్రారంభించారు. అత్యాధునిక వసతులతో ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుంటున్న విజయవాడ బస్టాండ్... మల్లీప్లెక్స్ ఏర్పాటుతో దేశంలోనే ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించుకుంది
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







