మనవరాళ్లతో కలిసి ఈద్ అల్ ఫితర్ జరుపుకున్న షేక్ మొహమ్మద్
- April 11, 2024
యూఏఈ: అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తన కుటుంబం మరియు మనవరాళ్లతో కలిసి ఈద్ అల్ ఫితర్ జరుపుకున్నారు. తన మనవళ్లతో గడిపిన సన్నిహిత క్షణాన్ని పంచుకుంటూ షేక్ మొహమ్మద్ సోషల్ మీడియాలో ఫోటో ని షేర్ చేశారు. అంతకు ముందు షేక్ మొహమ్మద్ అబుదాబిలోని షేక్ జాయెద్ గ్రాండ్ మసీదులో భక్తులతో కలిసి ఈద్ అల్ ఫితర్ ప్రార్థనను నిర్వహించారు. ప్రార్థన అనంతరం అందరికి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం దివంగత షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ సమాధిని సందర్శించి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు జరిపారు.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









