మనవరాళ్లతో కలిసి ఈద్ అల్ ఫితర్ జరుపుకున్న షేక్ మొహమ్మద్
- April 11, 2024
యూఏఈ: అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తన కుటుంబం మరియు మనవరాళ్లతో కలిసి ఈద్ అల్ ఫితర్ జరుపుకున్నారు. తన మనవళ్లతో గడిపిన సన్నిహిత క్షణాన్ని పంచుకుంటూ షేక్ మొహమ్మద్ సోషల్ మీడియాలో ఫోటో ని షేర్ చేశారు. అంతకు ముందు షేక్ మొహమ్మద్ అబుదాబిలోని షేక్ జాయెద్ గ్రాండ్ మసీదులో భక్తులతో కలిసి ఈద్ అల్ ఫితర్ ప్రార్థనను నిర్వహించారు. ప్రార్థన అనంతరం అందరికి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం దివంగత షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ సమాధిని సందర్శించి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు జరిపారు.
తాజా వార్తలు
- ఆన్లైన్ మోసగాళ్లకు కోర్టు షాక్..
- గ్రీన్ హైడ్రోజన్తో భారత్ శక్తి విప్లవం
- కేటీఆర్, హరీశ్ రావు లతో కేసీఆర్ భేటీ
- లోక్ భవన్లో ఉత్తరప్రదేశ్, దాద్రా నగర్ హవేలీ & డామన్ మరియు డయ్యూ ఆవిర్భావ దినోత్సవం
- వణికిపోతున్న అమెరికా..15 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ
- స్పేస్కు వెళ్లినప్పుడు ఒక కొత్త విషయం కనిపించింది: సునితా విలియమ్స్
- అమెరికాలో నలుగురు భారత సంతతి వ్యక్తుల హత్య
- కువైట్ లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- బహ్రెయిన్ లో రోడ్డు ప్రమాదం..చిన్నారి సహా ముగ్గురు మృతి..!!
- చలి కుంపట్ల పై కువైట్ ఫైర్ ఫోర్స్ వార్నింగ్..!!







