మనవరాళ్లతో కలిసి ఈద్ అల్ ఫితర్ జరుపుకున్న షేక్ మొహమ్మద్
- April 11, 2024
యూఏఈ: అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తన కుటుంబం మరియు మనవరాళ్లతో కలిసి ఈద్ అల్ ఫితర్ జరుపుకున్నారు. తన మనవళ్లతో గడిపిన సన్నిహిత క్షణాన్ని పంచుకుంటూ షేక్ మొహమ్మద్ సోషల్ మీడియాలో ఫోటో ని షేర్ చేశారు. అంతకు ముందు షేక్ మొహమ్మద్ అబుదాబిలోని షేక్ జాయెద్ గ్రాండ్ మసీదులో భక్తులతో కలిసి ఈద్ అల్ ఫితర్ ప్రార్థనను నిర్వహించారు. ప్రార్థన అనంతరం అందరికి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం దివంగత షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ సమాధిని సందర్శించి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు జరిపారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?